telugu navyamedia

సామాజిక

రంజాన్ మాసంలో సౌదీ సంచలన నిర్ణయం!

vimala p
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో  సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయాలని నిర్ణయించింది.

కరోనా ఎఫెక్ట్ .. ఇక వంట గ్యాస్‌ సిలిండర్‌ గేట్ డెలివరీ!

vimala p
వంట గ్యాస్‌లిండర్‌ బుక్‌చేసిన తర్వాత డెలివరీ బాయ్‌ ఇంటికి సిలిండర్‌ తీసుకు వస్తాడు. అవసరమైతే ఇంట్లో కూడా పెట్టి వెళ్తాడు. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో

క్లోరోక్విన్ మాత్రలను యూఏఈకి పంపిన భారత్

vimala p
కరోనా కాటుకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో భారత్ తనవంతు సాయంగా పలు దేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోంది. తాజాగా భారీస్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను యూఏఈకి

మద్యం తరలిస్తూ పట్టుబడ్డ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో మద్యం షాపులను మూసివేశారు. ఈ క్రమంలో హైద్రాబాద్  ప్రాంతంలోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా అక్రమ

మాస్క్ ధరించి రక్తదానం చేసిన చిరంజీవి

vimala p
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు,

పెన్ష‌న్ పంపిణీలో ఎటువంటి కోత‌లు ఉండవు: కేంద్రం

vimala p
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లలో కోత విధించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. పెన్షన్లను

నిఖిల్ గౌడ పెళ్లి సింపుల్‌గానే జరిగింది: సీఎం యడియూరప్ప

vimala p
కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతున్న కారణంగా పెళ్లి వేదికను బెంగళూరు

లాక్‌డౌన్‌ నుంచి ఎలాంటి సడలింపులు లేవు: కేజ్రీవాల్

vimala p
కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు

ఆన్‌లైన్ లో వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ క్లాసులు!

vimala p
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఆన్‌లైన్‌లో కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం బెంగాల్ రంజీ టీమ్‌కుబ్యాటింగ్ సలహాదారునిగా కొనసాగుతున్న

ఇంటర్నల్‌గా ప్రజలు కట్టడి పాటించడం లేదు: విజయవాడ సీపీ

vimala p
పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఇంటర్నల్‌గా ప్రజలు కట్టడి పాటించడం లేదని విజయవాడ సీపీ ద్వారకాతిరుమలరావు అన్నారు. ఈ సమస్యే కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని తెలిపారు.

ఏపీఎస్ ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ల బుక్.. రిఫండ్ చేస్తున్న అధికారులు

vimala p
ఈ నెల 16వ తేదీ నుంచి లాక్ డౌన్ ను తొలగిస్తారన్న ఆలోచనతో చాలా మంది ప్రయాణాలకు సిద్దమయ్యారు. ఈ నెల తొలి వారంలో ఆన్ లైన్

దినపత్రికల విషయంలో “మహా”ప్రభుత్వం కీలక నిర్ణయం

vimala p
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం దినపత్రికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రింట్ మీడియాకు లాక్‌డౌన్ నుంచి