పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయాలని నిర్ణయించింది.
వంట గ్యాస్లిండర్ బుక్చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఇంటికి సిలిండర్ తీసుకు వస్తాడు. అవసరమైతే ఇంట్లో కూడా పెట్టి వెళ్తాడు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
కరోనా కాటుకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో భారత్ తనవంతు సాయంగా పలు దేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోంది. తాజాగా భారీస్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను యూఏఈకి
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో మద్యం షాపులను మూసివేశారు. ఈ క్రమంలో హైద్రాబాద్ ప్రాంతంలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా అక్రమ
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు,
కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్కు రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఆన్లైన్లో కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం బెంగాల్ రంజీ టీమ్కుబ్యాటింగ్ సలహాదారునిగా కొనసాగుతున్న
పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఇంటర్నల్గా ప్రజలు కట్టడి పాటించడం లేదని విజయవాడ సీపీ ద్వారకాతిరుమలరావు అన్నారు. ఈ సమస్యే కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని తెలిపారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం దినపత్రికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రింట్ మీడియాకు లాక్డౌన్ నుంచి