కరోనా నియంత్రణ చర్యలను పకడ్బంధీగా అమలు చేయడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ దేశాల అధినేతలకు ఎవరికీ అందనంత ఎత్తున నిలిచారు. ఈ
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెలవులను పొడగించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ
ట్యూషన్ ఫీజు కాకుండా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎలాంటి ఇతర ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదని తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా
కోవిడ్-19 పరీక్షల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాపిడ్ కిట్లను ఇప్పటికిప్పుడు వినియోగించవద్దని ఐసీఎంఆర్
కరోనా వైరస్ నివారణ కోసం కాజీపేట రైల్వే స్టేషన్లో 11 బోగీలతో ప్రత్యేక రైలును సిద్ధంగా ఉంచినట్లు రైల్వే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిరంజన్ రావు తెలిపారు.
ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులో కూడా ఓ
పేదలకు అందించాల్సిన మిగులు బియ్యంతో శానిటైజర్లు తయారుచేస్తున్నారని వస్తున్న కథనాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఓవైపు పేదవాళ్లు ఆకలితో చచ్చిపోతుటే బియ్యంతో శానిటైజర్లు
లాక్ డౌన్ కారణంగా మద్యం కోసం అల్లాడుతున్న మందుబాబులకు మహారాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో దుణాలు తెరచుకునేందుకు షరతులతో కూడిన అనుమతులను
లాక్డౌన్ సమయంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 108కు వస్తున్న కాల్స్ చూసి అధికారులు
ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి ఇప్పటికే 25 లక్షల మందిని భాధిస్తూ,