కరోనా మహమ్మారితో ఆగ్ర రాజ్యం అల్లాడిపోయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ లో స్పందించారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కకోవిడ్-19 నుంచి సురక్షితమవుతున్నాయని ట్రంప్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై పోరాటం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని మాత్రం పోనిచ్చుకోవడం లేదు. ఇప్పటివరకు పాకిస్థాన్ ఉగ్రవాదులను మాత్రమే ఎగుమతి చేసిన
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.కరోనా పరీక్షల నిమిత్తం ఆయన నుంచి వైద్యులు శాంపిళ్లు సేకరించారు. వాటి ఫలితాలు ఈ రోజే వచ్చే అవకాశం
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సేవలందిస్తున్న డాక్టర్లపై కొందరు దాడులకు పాల్పడుతుండడంతో వైద్యులు ఈ రోజు నిరసనకు దిగారు. వైద్యులపై కొందరు ఉమ్మివేస్తూ, దుర్భాషలాతోన్న ఘటనలపై
కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది, ఇతర అధికారులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ తెలిపారు.
రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలంతా ఇంటి వద్దనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని ఢిల్లీ తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఖందాల్వీ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విస్తరణకు
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు స్వీయ చర్యలు చేపడుతున్నాయి. కొన్ని దేశాలు వైరస్ నుంచి బయటపడుతుండగా, మరికొన్ని దేశాలు కొత్తగా
కరోనా నియంత్రణ చర్యలను పకడ్బంధీగా అమలు చేయడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ దేశాల అధినేతలకు ఎవరికీ అందనంత ఎత్తున నిలిచారు. ఈ
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెలవులను పొడగించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ