కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టాలని అనేక ఫార్మా రంగ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నిరోధించేందుకు
దేశంలో నేటి నుంచి ప్రభుత్వ సేవల పేరిట సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.
ఆకాశంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.15 గంటలకు రాహుగ్రస్త్య సూర్యగ్రహణం మొదలైంది. మన దేశంలో మాత్రం ఉదయం 10.14 గంటలకు
చైనా నుంచి డిస్ప్లే యూనిట్ను మరో చోటికి మార్చేస్తున్నట్టు వియత్నాం దినపత్రి ఓ కథనం ప్రచురించింది. ఈ వార్తపై దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ స్పందించింది.
భారత్లో ఉన్న భార్య సానియా మీర్జాను కలిసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోయబ్ మాలిక్కు అనుమతి ఇచ్చింది. లాక్డౌన్ కారణంగా ఇండియాలో ఉన్న భార్య, కుమారుడిని
ఏపీలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మార్చి 24కు ముందు
కరోనా వైరస్ అన్నీ రంగాలవారిని టచ్ చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్