telugu navyamedia

సామాజిక

ట్విట్టర్ లో వాయిస్ ట్వీట్ ఫీచర్!

vimala p
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై వాయిస్ ట్వీట్లు చేసుకునే సదుపాయాన్ని ఈ ఫీచర్ ద్వారా పొందవచ్చు.

ఢిల్లీ జైలులో కరోనాతో ఖైదీ మృతి

vimala p
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని

ప్రతి ఘట్టంలోనూ తండ్రే తనకు స్ఫూర్తి: సీఎం జగన్

vimala p
ఈ రోజు ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఆయన ట్విట్టర్ లో స్పందించారు. జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ తండ్రే తనకు స్ఫూర్తి, బలం

కరోనా చికిత్స కోసం వ్యాక్సిన్ రెడీ…హైద్రాబాద్ సంస్థకు క్లియరెన్స్!

vimala p
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టాలని అనేక ఫార్మా రంగ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నిరోధించేందుకు

ప్రభుత్వ సేవల పేరిట సైబర్‌ దాడులు జరిగే అవకాశం:సెర్ట్ ఇన్‌

vimala p
దేశంలో నేటి నుంచి ప్రభుత్వ సేవల పేరిట సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఆకాశంలో సుందర దృశ్యం..రాహుగ్రస్త్య సూర్యగ్రహణం!

vimala p
ఆకాశంలో వ‌ల‌యాకార సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 9.15 గంట‌లకు రాహుగ్రస్త్య సూర్య‌గ్ర‌హ‌ణం మొద‌లైంది. మ‌న దేశంలో మాత్రం ఉద‌యం 10.14 గంట‌ల‌కు

పత్రిక కథనంపై స్పందించిన శాంసంగ్

vimala p
చైనా నుంచి డిస్‌ప్లే యూనిట్‌ను మరో చోటికి మార్చేస్తున్నట్టు వియత్నాం దినపత్రి ఓ కథనం ప్రచురించింది. ఈ వార్తపై దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ స్పందించింది.

ప్రతి గొప్ప కూతురి వెనుక ఓ గొప్ప తండ్రి: రోజా

vimala p
ఫాదర్స్‌ డే సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గతంలో తన తండ్రితో దిగిన ఫొటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్ చేశారు. ప్రతి గొప్ప కూతురి వెనుక ఓ

ఇండియాలో సానియా మీర్జా.. కలిసేందుకు షోయబ్ కు పీసీబీ అనుమతి

vimala p
భారత్‌లో ఉన్న భార్య సానియా మీర్జాను కలిసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోయబ్ మాలిక్‌కు అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్ కారణంగా ఇండియాలో ఉన్న భార్య, కుమారుడిని

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్.. గత 20 రోజుల్లో 4,776 కేసులు!

vimala p
ఏపీలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మార్చి 24కు ముందు

కాంగ్రెస్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్

vimala p
కరోనా వైరస్ అన్నీ రంగాలవారిని టచ్ చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్