భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో ఉల్లి పంట దేబతినడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ జనాలకు
మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ ఇండియా శ్రీ సిటీలోని యూనిట్ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీ సిటీ యూనిట్ ద్వారా సుమారుగా 15 వేల మంది
నేడు షావోమి భారతదేశంలో స్మార్టర్ లివింగ్ ఈవెంట్ను నిర్వహించింది. ఇందులో భాగంగా పలు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వీటిలో 65 అంగుళాల ఎంఐ టీవీ, ఎంఐ బ్యాండ్
సరికొత్త సేవలతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు వినియోగదారుల ముందుకు వచ్చింది. నాణ్యమైన బ్యాంకింగ్ సేవలతో పాటు, నెలకు రూ.500 చెల్లింపుతో రూ.5లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను పొందేలా
జియో తన వృద్ధి రేటుతో మరో ఘనత సాధించింది. కంపెనీ ప్రారంభించిన మూడేళ్లలోనే జియో గ్లోబల్ 100 డిస్ట్రప్టివ్ పవర్ బ్రాండ్ల జాబితాలో చేరింది. అంతేకాదు ప్రస్తుత
మొబైల్స్ తయారీ కంపనీ జియోనీ అత్యాధునిక సాంకేతికతో ఓ నూతన స్మార్ట్వాచ్ను భారత్లో విడుదల చేసింది. స్మార్ట్లైఫ్ పేరిట ఇందులో 15 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్,
ముంబైలో ఉన్న దేనా బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని వేలం ద్వారా విక్రయించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ముంబైలోని డిమాండ్ ప్రాంతంలోనిబాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో దాదాపు 2,876
ఎన్నో డిస్కౌంట్లు చూశాం కానీ, మద్యం కొనుగోళ్లపై కూడా అంటే.. ఇంక బాబులు ఆగుతారా.. ఏపీలో.. మద్యం ప్రియులకు.. బెల్ట్ షాప్ యజమానులు భలే ఆఫర్లు ప్రకటించారు.
భారతీ ఎయిర్టెల్ జియో ఫైబర్ను దీటుగా ఎదుర్కొనేందుకు, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ పేరుతో ఇంటర్నెట్ వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్