దేశంలో పలు పండుగల సీజన్ సందర్భంగా ఆయా సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తూ.. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు భారీగానే చేస్తున్నాయి. తాజాగా రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్
దీపావళి పండుగకు ముందు ధన త్రయోదశి జరుపుకుంటాము. బంగారం, వెండి వంటి వాటితో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వ శ్రేయస్కరం అని ఉత్తరాది సాంప్రాదాయం. తెలుగు రాష్ట్రాల్లో కూడా
మారుతీ సుజుకీ తాజాగా రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సెప్టెంబరు 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 1,391.1కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రప్రభుత్వం తన దూకుడును మరింత పెంచింది. ఇప్పటికే బ్యాంకులను విలీనం చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే ఫార్ములాను ఇక
ప్రముఖ క్యాబ్ బుకింగ్ సంస్థ ఉబెర్ భారత్లో మరో కొత్త సర్వీసుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు మాత్రమే ఉన్న ఈ యాప్లో త్వరలోనే