telugu navyamedia

వ్యాపార వార్తలు

ప్రయాణికులకు షాకిచ్చిన విమాన కంపెనీలు…

vimala p
అసలే కష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలు లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ బాధను భరించలేక విమాన కంపెనీలు ప్రయాణికులను ‘ప్రియమైన వినియోగదారులారా మీరు కొన్న

సామాజిక దూరం పాటించని బ్యాంకులకు నోటీసులు

vimala p
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని బ్యాంక్ ల వద్ద సామాజిక దూరం పాటించడం లేదు. బ్యాంకులలో సామాజిక దూరానికి స్వస్తి

లాక్‌డౌన్‌ తో దిగజారుతున్న భారత ఆర్థిక వ్యవస్థ: ప్రపంచ బ్యాంకు

vimala p
దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి పోతుందని ప్రపంచ బ్యాంకు పునరుద్ఘాటించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు

బ్రిటన్, జర్మనీలకు భారత్ ఆపన్నహస్తం.. కూరగాయలు, పండ్లు సరఫరా!

vimala p
కరోనా వైరస్ తాకిడికి అల్లాడుతున్న బ్రిటన్, జర్మనీ దేశాలకు మరోసారి భారత్ ఆపన్నహస్తం అందించాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియా విమానాల్లో పండ్లు, కూరగాయలను ఎగుమతి చేయనుంది. ఇండియాలో

ప్రపంచ వాణిజ్యం మూడోవంతు పడిపోతుంది: డబ్ల్యూటీవో

vimala p
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పలు కీలక విషయాలను వెల్లడించింది. ఆ సంస్థ చీఫ్ రాబెర్టో అజెవెడో

దేశంలో లాక్‌డౌన్‌..ఇ-లెర్నింగ్‌కు డిమాండ్‌!

vimala p
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పలు కళాశాలలు, విద్యా సంస్థలకు ఆయా యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. విద్యా సంవత్సరం ముగుస్తున్న దశలో ఈ పరిస్తితి తలెత్తింది.

మరోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ!

vimala p
ఇండియాలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారుల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటును మరోసారి తగ్గించింది. ప్రస్తుతమున్న 3 శాతం

ఫోర్బ్స్ 30లో తెలుగు తేజాలు … కేటీర్ అభినందనలు

vimala p
ఫోర్బ్స్ తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. అందులో మన తెలుగు తేజాలు ఆరుగురికి చోటు దక్కడం విశేషం.30 అండర్ 30 ఆసియా పేరుతో విడుదలైన ఈ

వొడాఫోన్‌ నుంచి మూడు సరికొత్త ఆఫర్లు!

vimala p
ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం వొడాఫోన్‌ మూడు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.47, రూ.67, రూ.78 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌లతో కాలర్‌ ట్యూన్‌, సర్వీస్‌ వ్యాలిడిటీ ప్రయోజనాలను అందించనుంది.

కరోనా ఎఫెక్ట్.. సింగరేణిలో లే ఆఫ్‌!

vimala p
కరోనాను కట్టడిచేసేందుకు ఈ రోజు సెకండ్‌ షిఫ్ట్‌ నుండి సింగరేణి సంస్థలో లే ఆఫ్‌ను వర్తింపజేస్తున్నట్లు జీఎం పర్సనల్‌ ఆర్‌సి, ఐఆర్‌అండ్‌పీఎం ఏ.ఆనందరావు తెలిపారు. ప్రపంచాన్నిఉక్కిరిబిక్కిర్ చేస్తున్న

దేశంలో రెండో అతి పెద్ద బ్యాంకుగా అవతరించిన పీఎన్బీ

vimala p
దేశవ్యాప్తంగా కేంద్రం మరోసారి నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చేపట్టింది. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్

ఆంధ్రా బ్యాంకు నేటి నుంచి యూనియ‌న్ బ్యాంకు!

vimala p
ల‌క్ష‌లాది మంది ఖాతాదారుల‌కు సేవ‌లందించిన ఆంధ్రా బ్యాంకు నేటి నుంచి యూనియ‌న్ బ్యాంకు ఆఫ్ ఇండియాగా మార‌బోతుంది. ఎందుకంటే ఆంధ్రాబ్యాంకు యుబిఐలో విలీన‌మ‌వుతోంది. స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్.