అసలే కష్టాల్లో ఉన్న ఎయిర్లైన్స్ సంస్థలు లాక్డౌన్ ఎఫెక్ట్తో మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ బాధను భరించలేక విమాన కంపెనీలు ప్రయాణికులను ‘ప్రియమైన వినియోగదారులారా మీరు కొన్న
దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి పోతుందని ప్రపంచ బ్యాంకు పునరుద్ఘాటించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు
కరోనా వైరస్ తాకిడికి అల్లాడుతున్న బ్రిటన్, జర్మనీ దేశాలకు మరోసారి భారత్ ఆపన్నహస్తం అందించాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియా విమానాల్లో పండ్లు, కూరగాయలను ఎగుమతి చేయనుంది. ఇండియాలో
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పలు కీలక విషయాలను వెల్లడించింది. ఆ సంస్థ చీఫ్ రాబెర్టో అజెవెడో
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పలు కళాశాలలు, విద్యా సంస్థలకు ఆయా యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. విద్యా సంవత్సరం ముగుస్తున్న దశలో ఈ పరిస్తితి తలెత్తింది.
ఇండియాలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారుల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటును మరోసారి తగ్గించింది. ప్రస్తుతమున్న 3 శాతం
ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వొడాఫోన్ మూడు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.47, రూ.67, రూ.78 ప్రీపెయిడ్ రీఛార్జ్లతో కాలర్ ట్యూన్, సర్వీస్ వ్యాలిడిటీ ప్రయోజనాలను అందించనుంది.
కరోనాను కట్టడిచేసేందుకు ఈ రోజు సెకండ్ షిఫ్ట్ నుండి సింగరేణి సంస్థలో లే ఆఫ్ను వర్తింపజేస్తున్నట్లు జీఎం పర్సనల్ ఆర్సి, ఐఆర్అండ్పీఎం ఏ.ఆనందరావు తెలిపారు. ప్రపంచాన్నిఉక్కిరిబిక్కిర్ చేస్తున్న
దేశవ్యాప్తంగా కేంద్రం మరోసారి నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చేపట్టింది. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్
లక్షలాది మంది ఖాతాదారులకు సేవలందించిన ఆంధ్రా బ్యాంకు నేటి నుంచి యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాగా మారబోతుంది. ఎందుకంటే ఆంధ్రాబ్యాంకు యుబిఐలో విలీనమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్.