ఊహించని పరిణామాలు పెట్టుబడిదారులను ఖంగుతినిపించాయి. పావుగంట వ్యవధిలో ఐదులక్షల 19వేల కోట్లు ఆవిరైపోయాయి. దేశీయ మార్కెట్ విలవిల్లాడింది. ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ ప్రకంపనలు… అంతర్జాతీయ పరిణామాలు.. ప్రభుత్వ
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎక్కడ విన్నా క్రిప్టో కరెన్సీ గురంచే చర్చించుకుంటున్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో, ఎవరి నియంత్రణ లేని విధంగా ఈ కరెన్సీ నడుస్తుంది. అయితే
దేశవ్యాప్తంగా మార్కెట్లో టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. టమాట ధర రోజురోజుకు పెరగడంతో సామాన్య ప్రజలకు టమాటాలు కొనాలన్నా కష్టమే. ప్రస్తుతం మండిపోతున్న ధరలతో టమోటాలు లేకపోతే ఏ
బంగారం కొనుగోలుదారులకు తీపి కబురు..బంగారానికి మన దేశంలో డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని
ఆధునిక యుగంలో ప్రపంచాన్ని ఊరిస్తున్న బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ.. భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. కంటికి కనబడని కరెన్సీ..
గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. వాణిజ్యపరంగా వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ పై రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి
దేశీయ స్టాక్ మార్కెట్లో పండుగ వేళ వరుస లాభాలతో బుల్ దూసుకెళ్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 334 పాయింట్లు వృద్ధి చెంది జీవనకాల గరిష్ఠాన్ని
దేశంలో విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం ముంచుకురాబోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో బొగ్గు సరఫరాను
కీలక వడ్డీ రేట్లను యథాతధంగా ఉంచుతూ ఆర్బీఐ అక్టోబర్లో నిర్వహించిన ద్రవ్యవిధాన కమిటీ సమీక్షలో నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 4 శాతంగానే ఉంచింది, మార్చలేదు. దీంతో
పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమ్మకాలు
గత కొన్నేళ్లుగా భారత కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఈ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచినట్టు ఫోర్బ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా