ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతటి విశ్వరూపం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా ఎన్నికలు సైతం ప్రభావితమవుతున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా, ఓటర్ నాడి
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ తొలి జాబితా
వైసీపీ లోక్సభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్ జగన్ మొండిచేయి చూపించారు. ఆ లోక్సభ స్థానంలో పార్టీ టికెట్ను
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆయనకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ
అభిమానం-ఓటు ఈ రెంటికి లంకె ఎందుకు కుదురుతుంది. అసలు అభిమానంతో ఓటువేయడం అనేది సరైనదేనా..! నాకు పలానా వ్యక్తి మీద అభిమానం ఉంది, ఆయన రాజకీయాలలోకి వచ్చాడు,
ఆంధ్రప్రదేశ్లోనూ తాము పోటీ చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేసి సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నట్లు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్ 11న పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ
జగన్ను నమ్మి ప్రజలు ఓటేస్తారని, ఆంధ్ర రాష్ట్రంపై పెత్తనం వస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. జగన్
తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులతో సినీ నటుడు అలీ వైసీపీలో చేరారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సోమవారం హైద్రాబాద్ లోటస్పాండ్లో వైసీపీ చీఫ్ వైఎస్