telugu navyamedia

ఆంధ్ర వార్తలు

అభ్యర్థులకు ఈ సారి కొత్త రూల్స్ పెట్టిన ఎన్నికల సంఘం

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతటి విశ్వరూపం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా ఎన్నికలు సైతం ప్రభావితమవుతున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా, ఓటర్ నాడి

అన్ని జిల్లాలలో వైసీపీ అభ్యర్థుల ఫైనల్?

vimala p
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ తొలి జాబితా

బాబాయికి జగన్‌ మొండిచేయి

వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మొండిచేయి చూపించారు. ఆ లోక్‌సభ స్థానంలో పార్టీ టికెట్‌ను

లక్ష్మీనారాయణను కలిసిన టిడిపి మంత్రి.. రేపు చంద్రబాబుతో భేటీ కానున్న మాజీ జేడీ ?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆయన ఇద్దరు కొడుకులు, అంటే ఒకరు

టీడీపీలో చేరనున్న వంగవీటి..ఎంపీ సీటుకు బాబు గ్రీన్ సిగ్నల్?

vimala p
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆయనకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ

అభిమానంతో.. ఓటేయడం .. సరైన నిర్ణయమేనా.. !!

అభిమానం-ఓటు ఈ రెంటికి లంకె ఎందుకు కుదురుతుంది. అసలు అభిమానంతో ఓటువేయడం అనేది సరైనదేనా..! నాకు పలానా వ్యక్తి మీద అభిమానం ఉంది, ఆయన రాజకీయాలలోకి వచ్చాడు,

ఏపీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్!

vimala p
ఆంధ్రప్రదేశ్‌లోనూ తాము పోటీ చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ

టీడీపీలోకి జేడీ .. భీమిలి నుంచి పోటీ?

vimala p
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేసి సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నట్లు

ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన జనసేన

vimala p
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ను సీఈసీ ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్ 11న పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ

అలీ తాజా వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి!

vimala p
ప్రముఖ సినీ నటుడు అలీ సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి

కేసీఆర్ పగటి కలలు కంటున్నారు: కళా వెంకట్రావు

vimala p
జగన్‌ను నమ్మి ప్రజలు ఓటేస్తారని, ఆంధ్ర రాష్ట్రంపై పెత్తనం వస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. జగన్

కేసీఆర్ బెదిరింపులతో అలీ వైసీపీలో చేరారు: బుద్ధా వెంకన్న

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులతో సినీ నటుడు అలీ వైసీపీలో చేరారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సోమవారం హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్