వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బాబు తన అసమర్థత, వైఫల్యాలను వ్యవస్థలపై తోసివేస్తున్నారని విమర్శించారు. 2014లో చంద్రబాబు ఈవీఎంలతోనే గెలిచాడని
టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం కొత్తగా ఇ-బుక్స్ యాప్ను తాజాగా లాంచ్ చేసింది. ఇందులో 70వేలకు పైగా పుస్తకాలను పుస్తక ప్రియుల కోసం
విపక్ష కూటమిలో ఉన్న పార్టీలన్నింటికి అవినీతి చరిత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని తేని ప్రాంతంలో మోదీ బహిరంగ సభలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరుపై ఆగ్రహంతో ఉన్న సీఎం చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆ
వైసీపీ అధినేత జగన్ హైదరాబాదులోని ప్రశాంత్ కిశోర్ కార్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్ కిశోర్ ల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిలిగురిలో ఈనెల 14న నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్న
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై గుంటూరు జిల్లా ఇనుమట్ల గ్రామంలో మొన్నటి పోలింగ్ రోజున దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు
ప్రధాని మోదీ, అమిత్ షా కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి వచ్చామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, వర్లరామయ్యతో
ఏపీ సీఎం చంద్రబాబు బ్రాహ్మణులపై కక్ష కట్టారని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర