దేశవ్యాప్తంగా దాదాపు రెండున్నర నెలలుగా అమలులో ఉన్న సార్వత్రిక ఎన్నికల కోడ్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. మార్చి 18న లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
30న ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల 23
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసేందుకు తగిన వేదికను ఎంపిక చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్ర సీఎస్ ఎల్వీ
వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతి భవన్ లో ఆయనకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా స్వాగతం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోప్రమాణ స్వీకార
ఎన్నికల్లో గెలుపోటములు సహజం . గెలిస్తే కాలరు ఎగరేయడం ,ఓడిపోతే ఇంట్లో ముసుగు తన్ని పడుకోవడం నిజమైన ప్రజానాయకులు చేసేపని కాదు . సహజంగా ఎన్నికల్లో గెలిచినా తరువాత
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్కు ఈ రోజు సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక ఖరారు అయింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన
ఈ నెల 28న గుంటూరులో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా చంద్రబాబు ఓ పార్టీ కార్యక్రమంలో