భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.. తాను ఏ తప్పు చేయలేదని మాజీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బైబిల్,
ఏపీలో కొన్ని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శుక్రవారం టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు శాఖల్లో అనేక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయా శాఖల్లో ఉద్యోగాల భర్తీకీ నూతన నిబంధనలను అమలు చేస్తుంది.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ తెలుగుతేజం పీవీ సింధు రాజ్భవన్లో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సింధును గవర్నర్ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆమెను
టీడీపీ నేత, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని ఎస్సై అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళగిరి పోలీసులు
వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో భూవివాదం కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణాధికారి వద్దకు హాజరుకావాలని,
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గంటగంటకూ వరద నీరు పెరుగుతుంది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, భీమ జలాశయాలకు వస్తున్న వరదను దిగువకు వదులుతూ ఉండటంతో