telugu navyamedia

ఆంధ్ర వార్తలు

టన్ను ఇసుక ధర రూ.370 అని చెప్పి.. రూ.900 వసూలు : పవన్ కల్యాణ్

vimala p
టన్ను ఇసుక రూ.370 అని చెప్పి అదనంగా రూ.900 వసూలు చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.గుంటూరు జిల్లా నవులూరులోని ఇసుక స్టాక్ పాయింట్

టీడీపీకి తోట త్రిమూర్తులు రాజీనామా

vimala p
మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శుక్రవారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్‌సీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన

ప్రకృతిని కాపాడుకోవాలి..నల్లమలను రక్షించుకోవాలి: నాగబాబు

vimala p
దట్టమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం పై విపక్షాలు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.

భగవంతుడి సాక్షిగా చెబుతున్నా..తాను ఏ తప్పు చేయలేదు: నన్నపనేని

vimala p
భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.. తాను ఏ తప్పు చేయలేదని మాజీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బైబిల్,

కొన్ని చానెళ్ల నిలిపివేత పై చంద్రబాబు ఫైర్

vimala p
ఏపీలో కొన్ని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శుక్రవారం టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

కొత్త జిల్లాల ఏర్పాటు పై ఏపీ డిప్యూటీ సీఎం క్లారిటీ

vimala p
ఏపీలో 25 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలల్లో వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ట్రస్టు బోర్డుల్లో రిజర్వేషన్లు

vimala p
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు శాఖల్లో అనేక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయా శాఖల్లో ఉద్యోగాల భర్తీకీ నూతన నిబంధనలను అమలు చేస్తుంది.

పీవీ సింధును అభినందించిన ఏపీ గవర్నర్

vimala p
ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ప్రపంచ బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌ తెలుగుతేజం పీవీ సింధు రాజ్‌భవన్‌లో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సింధును గవర్నర్ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆమెను

నన్నపనేనిని అరెస్ట్ చేయాలని దళిత సంఘాల డిమాండ్

vimala p
టీడీపీ నేత, మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని ఎస్సై అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళగిరి పోలీసులు

పోలీసుల విచారణకు సోమిరెడ్డి హాజరు.. ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పణ!

vimala p
వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో భూవివాదం కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణాధికారి వద్దకు హాజరుకావాలని,

పీవీ సింధును సత్కరించిన జగన్..ఐదు ఎకరాలు ఇచ్చేందుకు హామీ!

vimala p
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ తెలుగు తేజం పీవీ సింధు అమరావతిలో ఈ రోజు ఏపీ సీఎం జగన్ ను కలుసుకున్నారు. తన తల్లిదండ్రులతో కలసి సచివాలయానికి వచ్చిన

శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా వరద..నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదంటున్నఅధికారులు!

vimala p
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గంటగంటకూ వరద నీరు పెరుగుతుంది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, భీమ జలాశయాలకు వస్తున్న వరదను దిగువకు వదులుతూ ఉండటంతో