telugu navyamedia

ఆంధ్ర వార్తలు

శ్రీకృష్ణ కమిటీ అంశాలను జగన్ అమలు చేస్తున్నారు: నారాయణమూర్తి

vimala p
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ సూచించిన అంశాలను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలుపరుస్తున్నారని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక

ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం!

vimala p
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పేరా రామచంద్రాపురంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ అంతా మంటల్లో కాలిపోయింది. ఆయిల్

చంద్రబాబును తిడితే రిజర్వాయర్లలోకి నీళ్లు వెళ్లవు: వైసీపీపై దేవినేని ఫైర్

vimala p
చంద్రబాబును తిడితే రిజర్వాయర్లలోకి నీళ్లు వెళ్లవని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ పరిపాలనా వైఫల్యాన్ని

రాజధానిని తరలించాలనే ఆలోచన మంచిది కాదు: కన్నా

vimala p
రాజధానిని తరలించాలనే ఆలోచన మంచిది కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని పై నెలకొన్న గందరగొలంతో అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతోంది. గుంటూరు

క్రిస్మస్ కానుక ఎత్తేసిన వ్యక్తి జగన్ గారు: నారా లోకేశ్ ట్వీట్

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సంక్షేమ కార్యక్రమాలను ఎత్తేస్తోందని నారా లోకేశ్

రాజధాని తరలింపు అనేది ఉన్మాద చర్య: ఎంపీ కనకమేడల

vimala p
అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ మందడంలో ధర్నా చేపట్టిన రైతులకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజధాని

పులివెందుల బిడ్డగా ప్రజల రుణం తీర్చుకుంటా: జగన్

vimala p
పులివెందుల బిడ్డగా ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కడప జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో పలు అభివృద్ధి పథకాలకు

ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో జరిగితే మేలు: వెంకయ్య

vimala p
ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరిగితే భావితరాలకు మేలు జరుగుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం రాజధానిలో స్వర్ణభారతి ట్రస్ట్ నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. తెలుగు

జగన్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు.. కేశినేని ఆసక్తికర ట్వీట్

vimala p
క్రిస్మస్ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు విజయవాడ ఎంపీ కేశినేని ఆసక్తికర ట్వీట్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూనే.. అధికారపక్షంపై వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ రాష్ట్రాన్ని,

చంద్రబాబుకు అభివృద్ధి గురించి ఏం తెలుసు: మంత్రి బొత్స

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ జిల్లా వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో మంగళవారం మంత్రి బొత్స

ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కొత్త డ్రామా: లోకేశ్ ఫైర్

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. తన పాలనతో ప్రజలను సంతృప్తి పరచలేని జగన్ ప్రాంతాల

ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధమైతే రాజధాని అమరావతిలోనే: ప్రత్తిపాటి

vimala p
కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధమైతే రాజధాని అమరావతిలోనే ఉంటుందని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపు నిచ్చారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు