telugu navyamedia

ఆంధ్ర వార్తలు

అన్ని ప్రాంతాల అభివృద్ధే నా లక్ష్యం: సీఎం జగన్

vimala p
అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. నిన్న రాత్రి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని తొలగిస్తున్నామని విపక్షాలు చేస్తున్న ప్రచారం

రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. బంద్ వాతావరణంలో అమరావతి..

vimala p
అమరావతిలోని 29 గ్రామాల్లో రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌ వాతావరణం కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు

ప్యాకేజీల కోసమే టీడీపీ నేతలపై రోజా వ్యాఖ్యలు: పంచుమర్తి అనురాధ

vimala p
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజు అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్యాకేజీల కోసమే టీడీపీ నేతలపై రోజా

జగన్ తానేదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటున్నాడు: తులసిరెడ్డి

vimala p
ఏపీ సీఎం జగన్ పై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ తానేదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటున్నాడు

జనసేన కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం!

vimala p
అమరావతిలోని జనసేన కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రైతుల దీక్షలు, అసెంబ్లీ ముట్టడి తదితర కార్యక్రమాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

హత్యలు చేసి తాము అసెంబ్లీకి రాలేదు: మంత్రి బొత్స

vimala p
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరిగింది. రాజధాని, ఇన్సైడర్ ట్రేడింగ్ పై సభ అట్టుడుకింది. విశాఖ రాజధానిగా

జగన్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు: శైలజానాథ్

vimala p
ఏపీ సీఎం జగన్ పై ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రాంతాల మధ్య జగన్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జగన్ నిర్ణయం

పేదవాడి ఇంటిముందుకు ప్రభుత్వం: ఎమ్మెల్యే ఆర్కే

vimala p
సీఎం జగన్ పేదవాడి ఇంటిముందుకు ప్రభుత్వాన్ని తెచ్చారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ సీఆర్డీఏ రద్దు బిల్లును, అభివృద్ధి వికేంద్రీకరణను

రాజధాని దూరం అనేది సమస్యే కాదు: మంత్రి కన్నబాబు

vimala p
రాజధాని విశాఖ దూరం అనేది సమస్యే కాదని మంత్రి కన్నబాబు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచే పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని చెప్పారు.

విపక్ష సభ్యులు హద్దుల్లో ఉండాలి: స్పీకర్ ఫైర్

vimala p
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో సభ అట్టుడికింది. వికేంద్రీకరణ బిల్లుల సందర్భంగా టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు

రాజధానిలో 40 వేల కోట్ల కుంభకోణం: మంత్రి బుగ్గన

vimala p
అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని అసెంబ్లీలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

రాష్ట్ర భవిష్యత్తును అయోమయంలోకి నెట్టేశారు: కన్నా

vimala p
పరిపాలన వికేంద్రీకరణ అంటూ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును అయోమయంలోకి నెట్టేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తుగ్లక్ పాలనలో రాష్ట్ర పరిస్థితి తలకిందులైన