అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. నిన్న రాత్రి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని తొలగిస్తున్నామని విపక్షాలు చేస్తున్న ప్రచారం
అమరావతిలోని 29 గ్రామాల్లో రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ వాతావరణం కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు
ఏపీ సీఎం జగన్ పై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ తానేదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటున్నాడు
అమరావతిలోని జనసేన కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రైతుల దీక్షలు, అసెంబ్లీ ముట్టడి తదితర కార్యక్రమాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరిగింది. రాజధాని, ఇన్సైడర్ ట్రేడింగ్ పై సభ అట్టుడుకింది. విశాఖ రాజధానిగా
ఏపీ సీఎం జగన్ పై ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రాంతాల మధ్య జగన్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జగన్ నిర్ణయం
సీఎం జగన్ పేదవాడి ఇంటిముందుకు ప్రభుత్వాన్ని తెచ్చారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ సీఆర్డీఏ రద్దు బిల్లును, అభివృద్ధి వికేంద్రీకరణను
రాజధాని విశాఖ దూరం అనేది సమస్యే కాదని మంత్రి కన్నబాబు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచే పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని చెప్పారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో సభ అట్టుడికింది. వికేంద్రీకరణ బిల్లుల సందర్భంగా టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు
అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని అసెంబ్లీలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
పరిపాలన వికేంద్రీకరణ అంటూ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును అయోమయంలోకి నెట్టేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తుగ్లక్ పాలనలో రాష్ట్ర పరిస్థితి తలకిందులైన