తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల ప్రముఖ నిర్మాత నట్టి కుమార్
అసాధారణ సాహితీమూర్తి పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారికి ఆంధ్ర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1959లో అదే యూనివర్సిటీ నుంచి బి.ఎ. ఆనర్స్ పూర్తి
రచయిత, భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మంగళవారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వై.ఎస్. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని 88 లక్షలకు పైగా ఆదివాసీ కుటుంబాలకు రూ.16,805 కోట్లను బదిలీ చేయడం ద్వారా తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అడ్వాసీలను
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 24 మందితో కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల వివరాలను
పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతోపాటు సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్లతోనూ ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు మహి వి.రాఘవ్. ఇప్పుడు ఈయన
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం నగరంలో ఒకరోజు పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్
తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని, శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)