ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ 11 గంటల సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలు
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం మరో ఝలకిచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న మైనింగ్పై కేసు నమోదైంది. మైనింగ్
విజయవాడ శివారులో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడిని అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చిచంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రతి రోజూ 50 కిట్లకు మించకుండా జగనన్న విద్యా
దుర్గగుడి దసరా ఉత్సవాల నిర్వహణ నిమిత్తం సమావేశం అయిన దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై పాలకమండలి సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా దసరా
తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై వైసీపీ ఎమ్మెల్యే సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ నీటి నిల్వల పైనా ఏపీ హక్కు కల్పించాల్సి ఉంటుందంటుని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు జరిగిన ఘటన పై అధికారులు చర్యలు చేపడుతున్నారు. .అయిన రాష్ట్రంలో ఆందోళనకరంగా దాడులు జరుగుతున్నాయి. ఇది
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి