telugu navyamedia

ఆంధ్ర వార్తలు

లోకేష్‌పై విజయసాయిరెడ్డి సెటైర్‌..బాబునే మించిపోయాడు అంటూ

Vasishta Reddy
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తూనే

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇంటర్‌ విద్యార్థిని..

Vasishta Reddy
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ 11 గంటల సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలు

ఏపీకి భారీ వర్ష సూచన…4 నాలుగు రోజులు పాటు

Vasishta Reddy
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్…

Vasishta Reddy
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం మరో ఝలకిచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న మైనింగ్‌పై కేసు నమోదైంది. మైనింగ్

విజయవాడలో కాల్పుల కలకలం..ఓ వ్యక్తి మృతి

Vasishta Reddy
విజయవాడ శివారులో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడిని అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చిచంపారు. మృతుడిని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో

జగనన్న విద్యా కానుకపై బహిరంగ చర్చకు సిద్దం..

Vasishta Reddy
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ప్రతి రోజూ 50 కిట్లకు మించకుండా జగనన్న విద్యా

నూతన నాయుడు భార్య అరెస్ట్… బెయిల్‌పై విడుదలైన కొన్ని గంటల్లోనే…!

vimala p
బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు భార్య మధుప్రియను బెయిల్‌పై విడుదలైన కొద్ది గంటల్లోనే పోలీసులు మళ్లీ అరెస్ట్‌ చేశారు. ఈ నెల 20 వరకు ఆమెకు కోర్టు

విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాల పై పాలకమండలి కీలక నిర్ణయం

Vasishta Reddy
దుర్గగుడి దసరా ఉత్సవాల నిర్వహణ నిమిత్తం సమావేశం అయిన దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై పాలకమండలి సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా దసరా

తెలంగాణ ప్రాజెక్టులపై వైసీపీ ఎమ్మెల్యే సీరియస్ కామెంట్స్‌

Vasishta Reddy
తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై వైసీపీ ఎమ్మెల్యే సీరియస్ కామెంట్స్‌ చేశారు. తెలంగాణ నీటి నిల్వల పైనా ఏపీ హక్కు కల్పించాల్సి ఉంటుందంటుని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి అన్నారు.

ఏపిలో మరో విగ్రహం ధ్వంసం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు జరిగిన ఘటన పై అధికారులు చర్యలు చేపడుతున్నారు. .అయిన రాష్ట్రంలో ఆందోళనకరంగా దాడులు జరుగుతున్నాయి. ఇది

ఏపిలో మళ్లీ పెరిగిన కరోనా.. ఈ జిల్లాల్లో ఆందోళనకరం..

Vasishta Reddy
ఏపిలో కరోనా కేసులు లెక్కకు మించి వస్తున్నాయి.  గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల విషయానికొస్తే 65,889 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు

పూర్తి వివరాలు ఇవ్వండి, ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ ఆదేశాలు

Vasishta Reddy
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి