telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీ సర్కార్‌… జనాలను సోమరిపోతులను చేస్తోంది

Vasishta Reddy
జనాన్ని సోమరిపోతుల్ని చేసేలా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని పరిటాల శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా బెదిరించి.. ఎన్నికల్లో గెలిచారని ఫైర్‌ అయ్యారు అనంతపురం

షాకింగ్… అపోలో ఆస్పత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

Vasishta Reddy
నగరి ఎమ్మెల్యే రోజా అంటే తెలియని వారుండరు. ఎందుకంటే రోజా… ఎమ్మెల్యేగానే కాకుండా సినీ పరిశ్రమ ద్వారా ఎంతో ఫేమస్‌. ప్రస్తుతం జబర్దస్త్‌ షోలో జడ్జిగా అందరినీ

శ్రీవారి భక్తులకు అలర్ట్‌ : ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.98 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో

ఏపీలో రెండు ఆర్టీసీలు ఢీ..ఐదుగురు మృతి

Vasishta Reddy
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద గ్యాస్‌ లారీ, రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు

వెన్నుపోటు కుట్రలో బాబుకు కత్తి అందించినందుకే యనమలకు పదవలు

Vasishta Reddy
టీడీపీపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఈ సారి చంద్రబాబుతో సహా యనమలను టార్గెట్‌ చేశారు. “అన్నేళ్లు ఆర్థిక మంత్రిగా పని చేసినా నిబంధనల

చంద్రబాబుకు షాక్…అసైన్డ్‌ భూముల కేసులో మరింత లోతుగా సీఐడీ దర్యాప్తు

Vasishta Reddy
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఐడీ షాక్‌ ఇస్తోంది. అసైన్డ్‌ భూముల కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోన్న సీఐడీ… కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో బిజీగా

ఏపీలో కరోనా బీభత్సం.. 24 గంటల్లో వెయ్యి దాటిన కేసులు

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.98 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే మృతి

Vasishta Reddy
వైసీపీ లో మరో విషాదం నెలకొంది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం వైసీపీ డా. వెంకట సుబ్బయ్య ఇవాళ ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా

ఏపీలో కూడా విద్యాసంస్థలు బంద్… కానీ..?

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాస్జ్త్రలో కూడా కేసులు పెరుగుతుండటంతో… తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ చేసారు. ఇక

ఏపీలో మరోసారి దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం…

Vasishta Reddy
ఏపీలో గతంలో కొన్ని రోజుల క్రితం వరుసగా దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే, ఆ తర్వాత అలాంటి

చంద్రబాబుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్…

Vasishta Reddy
వైసీపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాజధానిలో అసైన్డ్ భూముల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు.. నోట్ ఫైళ్ల రూపంలో చంద్రబాబు

చంద్రబాబు పై ఆరోపణలు గుప్పించిన సజ్జల…

Vasishta Reddy
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన… అసైన్డ్ భూముల వ్యవహరంలో చంద్రబాబు దళితులకు అన్యాయం