టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్కు రాజధాని భూములు అమ్మే హక్కు ఎక్కడిది?
మనిషికి చదువే నిజమైన ఆస్తి అని, సమాజం, దేశం తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.. విద్యారంగంలో మూడేళ్లలో సమూలమార్పులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అయిన కిల్లి కృపారాణికి ఘోర పరాభవం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే
నేడు శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. శ్రీకాకుళంలో మూడో విడద ‘అమ్మఒడి’ నిథులు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం వేదిక గా సీఎం జగన్ ఒకటి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి భారీ మెజార్టీ సాధించారు. ఆత్మకూరు విజయం సాధించిన తర్వాత తర్వాత ఆదివారం నాడు ఆయన ఎన్నికల కౌంటింగ్
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. ప్రజావేదిక కూల్చి నేటికి మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చాయి. దీంతో చంద్రబాబు
వైసీపీ ఎంపీ విజయసారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయసాయి రెడ్డిపై అయ్యన్నపాత్రుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ లో దాదాపు 42 కీలక
*రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు *నామినేషన్ కార్యక్రమానికి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు వైఎస్సాఆర్సీపీ మద్దతు