telugu navyamedia

ఆంధ్ర వార్తలు

టీడీపీలో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ వర్గ విభేదాలు : కన్నీళ్లు పెట్టుకున్న బుద్దా వెంకన్న

navyamedia
బెజ‌వాడ టీడీపీలో వర్గ విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి . టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం ర‌ఘురామ్

త్రీ ఇడియట్స్ కు త్వరలోనే బుద్ధి చెబుతాం ..

navyamedia
మాజీ మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. టీడీపీ అంటేనే ఒంటి కాలిపై లేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా

ఏపీలో పాఠ‌శాల‌ల‌కు దసరా సెలవులు..ఎప్ప‌టినుంచి అంటే

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వర‌కు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు తీర్పుకు విరుద్దంగా ఏపీ మంత్రుల వ్యాఖ్యలు..రైతుల పాదయాత్రకు రక్షణ కల్పించండి

navyamedia
అమరావతి రైతుల పాదయాత్రకు భద్రత కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోందని

రాజధాని అమ‌రావ‌తి అసైన్డ్‌ భూముల స్కాంలో ఐదుగురు అరెస్టు

navyamedia
అమ‌రావ‌తి అసైన్డ్‌ భూముల స్కాంలో ఐదుగురు అరెస్టు 1100 ఎకరాల అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలు 169.27 ఎకరాలకు సంబంధించి ఐదుగురు అరెస్టు మాజీ మంత్రి నారాయ‌ణ

ప్రారంభ‌మైన‌ అమరావతి నుంచి అరసవిల్లి వ‌ర‌కు రైతుల మహా పాదయాత్ర ..

navyamedia
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభమయింది. అమరావతి నుంచి అరవసవిల్లి వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. 900 కిలోమీటర్లకు పైగా మహా పాదయాత్ర – 2

కొడాలి నాని భాష వల్ల గుడివాడ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు..

navyamedia
వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేసి

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం : ప‌లువురు ఐఏఎస్‌లు బ‌దిలీలు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‎లను బదిలీలు జ‌రిగాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు

అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు పెడతాం..దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు

navyamedia
మూడు రాజధానులు ఏర్పాటు వైసీపీ ప్రభుత్వం లక్ష్యం.. పాదయాత్ర పేరుతో విశాఖలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు వెళ్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు అమరావతిని మహానగరాలతో

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతాం- ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

navyamedia
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఫైర్ అయ్యారు.. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ. ..స్వంత ప్రయోజనాల కోసం

లక్ష్మీపార్వతికి సుప్రీం షాక్ : చంద్రబాబు ఆస్తులపై వేసిన‌ పిటిషన్ ను కొట్టివేత‌

navyamedia
*చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు *చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టులో షాక్ త‌గిలింది.టీడీపీ

అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

navyamedia
అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టే మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.