ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది.
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్ లపై ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. బుధవారం విశాఖపట్నం జిల్లా
చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే అన్నీ ప్రైవేట్ పరం చేస్తారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ
ఏపీ సీఎం చంద్రబాబుపై దాడి చేసేందుకే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయించారని ఏపీ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ కుటుంబరావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో జారీచేసింది. రాష్ట్ర డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను సీఈసీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఢిల్లీ మెడలు వంచాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో
మాదిగలకు నమ్మకద్రోహం చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష వేస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ పేర్కొన్నారు.బుధవారం ఆయన మాట్లాడుతూ సీట్ల కేటాయింపులో టీడీపీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో పెళ్లి కానుక కింద రూ. లక్ష ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజా దర్బార్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కుటుంబసభ్యులను లొంగదీసుకొని వైసీపీ అధినేత జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో
ఏపీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు తన కుటుంబం నుండే ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయన తోడల్లుడు రామ్మోహన్ వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లాలో
టీడీపీ నేతల ఫిర్యాదులను ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై