telugu navyamedia

ఆంధ్ర వార్తలు

టీటీడి పాల‌క మండిలి కీల‌క నిర్ణ‌యం : భారీగా పెరిగిన ఆర్జిత సేవల ధరలు

navyamedia
*తిరుమ‌ల‌లో ఫాస్ట్ పుడ్ సెంట‌ర్ల‌ను తొల‌గించేందుకు నిర్ణ‌యం *ముగిసిన టీటీడి పాల‌క మండిలి స‌మావేశం *స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు *భారీగా పెరిగిన ఆర్జిత సేవల ధరలు

ఏపీలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు..

navyamedia
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఏపీలోనూ ఘనంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. మొక్కలు,

అనుచ‌రులుతో అర్ధ‌రాత్రి పీఎస్‌లో ఎంపీ నందిగం సురేష్ హ‌ల్‌చ‌ల్‌..

navyamedia
*ఎంపీ నందిగం సురేష్ పీఎస్‌కు వెళ్ళ‌డంపై ఉద్రిక్త‌త‌ *అర్ధ‌రాత్రి ర్యాష్ డ్రైవింగ్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు *ముగ్గురు యువ‌కుల‌ని పీఎస్‌కు తీసుకెళ్ళిన పోలీసులు.. *అనుచ‌రులుతో అర్ధ‌రాత్రి

గౌతమ్ సవాంగ్‌ను ఎందుకు త‌ప్పించారో ప్రజలకు చెప్పండి..లేకుంటే

navyamedia
గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని జ‌న‌జేన అధినేత‌ పవన్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. చెప్పకపోతే ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం

కడప జైలు సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ..

navyamedia
కడప జిల్లా జైలు సూపరింటెండ్ గా ఉన్న వరుణా రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వరుణారెడ్డిని బంగోలుకు బదిలీ చేస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులిచ్చింది. అదే

రైతన్నలకు గుడ్ న్యూస్..లబ్దిదారుల ఖాతాల్లో 534 కోట్లు జమ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు . ఏపీలో గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేస్తోంది.

ఏపీ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి..

navyamedia
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్‌ పై బదిలీ వేటుపడింది. ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ని కొత్త డీజీపీగా

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ..

navyamedia
*డీజీపీ బ‌దిలీ *కొత్త డీజీపీగా రాజేంద‌ర్ నాథ్ రెడ్డిని నియామం.. *ప్ర‌స్తుతం ఇంటిలీజెన్స్ డీజీగా ఉన్న రాజేంద‌ర్ నాథ్ *జీఏడీకి రిపోర్ట్ చేయాల‌ని గౌత‌మ్ స‌వాంగ్‌కు ఆదేశం..

శ్రీవారి ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ..

navyamedia
క‌లియుగ వైకుంఠ స్వామి తిరుమల శ్రీవారి ని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా

ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ..

navyamedia
న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఈ మేర‌కు సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్​ను.. బదిలీ

ఏపీలో ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్ : రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.

navyamedia
ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ కరోనా ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించింది.

ఏపీ హైకోర్టుకు ఏడుగురు జ‌డ్జీలు నియామ‌కం..

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఏడుగురు హైకోర్టు జ‌డ్జీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జడ్జీల కొరతతో ఇబ్బంది పడుతున్న ఏపీ హైకోర్టుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏడుగురు న్యాయమూర్తులను నియమించిన