బీహార్ ప్రచారంలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయాన్ని ఆయన లేవనెత్తారు. వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన
నేటితో తొలివిడుత స్థానిక ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దీని తో ఆప్రాంతాలో టీవీలు, రేడియోల్లోనూ ప్రచారం నిషేదమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంతేకాక తొలి విడత
మహిళలంతా కులానికి అతీతంగా టీడీపీకే ఓటేశారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. శనివారం సాయంత్రం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు నేతలు, ఏజెంట్లతో బాబు
ఫణి తుఫాను బీభత్సంతో ఆతలకుతలమైన ఒడిశాకు ఏపీ ప్రభుత్వం చేయూతను అందించింది. ఒడిశాకు 2 లక్షల టార్ఫాలిన్లు, 200 యాంత్రిక రంపాలను పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేసుల మాఫీ కోసం వైసీపీ పోరాడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్ లో టీడీపీ సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ టీడీపీకి
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్లో చంద్రబాబు తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో పోలింగ్
టీడీపీకి నష్టం చేయాలని తెలంగాణ సీఎ కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్ధి నాగబాబు ప్రత్యర్థి పార్టీల నేతలను ఉద్దేశిస్తూ అసభ్యపదజాలంతో వారిని దూషించడం ఇప్పుడు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ నుంచి అందిన తాజా వాతావరణ హెచ్చరికలను ప్రజలకు వివరించారు.
గుంటూరు జిల్లాలో రైలు బోగీలకు విద్యుత్ ఆవరించడంతో పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలైనాయి. వివరాల్లోకి వెళితే వేజెండ్ల రైల్వే స్టేషన్లో రేపల్లె ప్యాసింజర్ శనివారం షార్ట్ సర్క్యూట్కు
‘ఫణి’ తుపాన్ బీభత్సంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. తీవ్రమైన గాలులు, వర్షాలకు ఇళ్లు, పంటలు నాశనమయ్యాయి. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. మిగిలిన రంగాలన్నింటితో కలిపి
మిస్సెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన భావన అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.వివాహితులకు నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న 27 ఏళ్ల భావన విజయవాడకు చెందిన తొలి