telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ తో .. ఏపీసీఎం ..

vimala p
ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా నిపుణుల

ప్రేమించాలంటూ యువతిపై అత్యాచారయత్నం

vimala p
తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన నంద్యాల పట్టణ ప్రాంతంలోని నూనెపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని నూనెపల్లెకు చెందిన ప్రభు

ఏపీలో .. ఇంజనీర్ లకు పదోన్నతులు..

vimala p
గత ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు

ఏపీలో పరిషత్ ఎన్నికలకు సన్నాహాలు

vimala p
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమవుతుంది. వచ్చే నెల 3, 4 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియనున్నందున పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు

సీబీఐ దాడులకు భయపడే .. ఆ నలుగురు పార్టీ మారారు .. : పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

vimala p
పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై స్పందించాడు. సీబీఐ దాడులకు భయపడే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారారని ఆరోపించారు.

టీటీడీ చైర్మన్ గా.. వైవీ సుబ్బారెడ్డి .. ఉత్తర్వులు జారీ.. గత బోర్డు రద్దు..

vimala p
టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ట్రస్టు బోర్డు చైర్మన్ గా వైసీసీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. నేడు ఆయన నియామక పత్రాలపై సీఎం జగన్

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో .. ఏపీ గొంతుక..

vimala p
నేడు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి రాష్ట్ర పరిస్థితిని వివరించామని,

చిరుజల్లులతో తడిసిన .. తెలుగు రాష్ట్రాలు..

vimala p
జూన్ నెల వచ్చినా కూడా నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లల్లాడిపోయారు. అలాంటిది నేడు ఒక్కసారిగా చిరుజల్లులు పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం ప్రారంభమై వారాలు

టీడీపీకీ మరో షాక్ .. ఉండవల్లి ప్రజావేదిక స్వాధీనం!

vimala p
చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తాకింది. ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ఈ ప్రజా

టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సీతారామలక్ష్మి: గల్లా జయదేవ్

vimala p
రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుని ఈరోజు ఢిల్లీలో కలిశారు. వెంకయ్యను కలిసిన వారిలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, తోట

ఆ నలుగురిని బీజేపీ ఎంపీలుగా గుర్తిస్తూ .. రాజ్యసభ వెబ్‌సైట్‌లో మార్పులు

vimala p
ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలను బీజేపీ సభ్యులుగా గుర్తిస్తూ రాజ్యసభ వెబ్‌సైట్‌లో

ఆ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి.. వెంకయ్యను కలిసిన టీడీపీ ఎంపీలు

vimala p
టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ