ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా నిపుణుల
తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన నంద్యాల పట్టణ ప్రాంతంలోని నూనెపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని నూనెపల్లెకు చెందిన ప్రభు
గత ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమవుతుంది. వచ్చే నెల 3, 4 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియనున్నందున పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు
పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై స్పందించాడు. సీబీఐ దాడులకు భయపడే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారారని ఆరోపించారు.
టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ట్రస్టు బోర్డు చైర్మన్ గా వైసీసీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. నేడు ఆయన నియామక పత్రాలపై సీఎం జగన్
నేడు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి రాష్ట్ర పరిస్థితిని వివరించామని,
జూన్ నెల వచ్చినా కూడా నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లల్లాడిపోయారు. అలాంటిది నేడు ఒక్కసారిగా చిరుజల్లులు పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం ప్రారంభమై వారాలు
చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తాకింది. ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ఈ ప్రజా