ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదీ కియ పరిశ్రమను సందర్శించనున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారికంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో
కేంద్రం ఏపీ బీజేపీ నాయకత్వం నుండి ఎవరికీ ప్రాధాన్యత ఇస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భవిష్యత్తులో మోడీ కేబినెట్లో సుజనా చౌదరి, పురందేశ్వరిలలో ఎవరికి చోటు దక్కుతోందనే
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఇక ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడిచిన సమావేశాలలో
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన యువ అభ్యర్థులతో కమిటీలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి రూపొందించనున్నట్టు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్
ఏపీలో వైఎస్ జగన్ సీఎం కావడం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఇష్టం లేదని ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ ఇటీవల వ్యాఖ్యానించిన
టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించాడు. రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించి, టీడీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
సీఎం జగన్ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ ఆఫీస్లో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ సీఎంగా
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో