telugu navyamedia

ఆంధ్ర వార్తలు

శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా వరద..నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదంటున్నఅధికారులు!

vimala p
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గంటగంటకూ వరద నీరు పెరుగుతుంది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, భీమ జలాశయాలకు వస్తున్న వరదను దిగువకు వదులుతూ ఉండటంతో

గుంటూరులో రెచ్చిపోయిన దుండగులు.. 13 వాహనాలకు నిప్పు

vimala p
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దుండగులు రెచ్చిపోయారు. ఇంటి ముందు నిలిపిఉంచిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 13 బైక్ లు కాలి

భర్తను చంపి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టిన భార్య!

vimala p
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్య అతడి మృతదేహాన్ని చెత్తకుప్పలో పూడ్చిపెట్టింది. జిల్లాలోని వెల్దుర్తి మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి

ఏపీ : .. ఆ ప్రాజెక్టుల .. టెండర్లను రద్దు ..

vimala p
కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, 25 శాతం లోపు మాత్రమే పనులు పూర్తయిన ప్రాజెక్టుల్లో టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్)

ఆరోగ్యశ్రీ పరిధిలోకి .. మరిన్ని వ్యాధులు .. కమిటీ సూచనలు..

vimala p
ఆరోగ్యశ్రీ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిన్న జరిగిన సమావేశంలో జరిగిన చర్చలో డెంగీ, మలేరియా జ్వరాలను

కర్నూలులో .. ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ ..

vimala p
ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఆటతీరు అద్భుతంగా ఉందని.. ప్రత్యర్ధులకు వణుకు పుట్టించే ఆటగాళ్లు భారత్ జట్టులో ఉన్నారని అభిప్రాయపడ్డాడు. తన

ఏపీ : .. గండికోట ముంపు వాసులకు .. 553 కోట్ల పరిహారం విడుదల..

vimala p
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గండికోట ముంపు వాసులకు శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రభుత్వం గండికోట ముంపు వాసుల పరిహారం కోసం రూ. 553 కోట్లు

తోట త్రిమూర్తులు .. వైసీపీలోకి .. ముహూర్తం ఖరారు.. మరో ఇద్దరు కూడా..

vimala p
ఈ నెల 18న త్రిమూర్తులు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం అయ్యింది. జగన్ సైతం త్రిమూర్తులు చేరికకు ఓకే చెప్పేశారని అంటున్నారు. త్రిమూర్తులతో పాటు మరో ఇద్దరు

అమరావతి : … ఏపీఎంఎస్‌ఐడీసీ కి చైర్మన్‌గా .. భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ..

vimala p
ప్రభుత్వం ప్రముఖ న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ఏపీ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా నియమించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ

వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టాలి.. అధికారులను ఆదేశించిన జగన్

vimala p
ఏపీ సీఎం జగన్ జలవనరుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా

దళిత ఎస్‌ఐని కులం పేరుతో దూషించడం దారుణం: పుష్పశ్రీవాణి

vimala p
దళిత మహిళా ఎస్‌ఐని కులం పేరుతో దూషించడం దారుణమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ

ఎస్సై ఫిర్యాదుతో నన్నపనేని పై కేసు నమోదు!

vimala p
టీడీపీ సీనియర్‌ నేత నన్నపనేని రాజకుమారిపై మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దళిత మహిళా ఎస్‌ఐని దూషించిన కేసులో ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదుతో