టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో ఇటీవల టీడీపీ నేత నాగరాజు ఇంటి చుట్టూ
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న “జగనన్న అమ్మ ఒడి”
ప్రస్తుతం విశాఖపట్టణం – విజయవాడ – విశాఖపట్టణం మధ్యన ప్రవేశపెట్టిన ఉదయ్ డబుల్ డెక్కర్ ఏసీ ఎక్స్ప్రెస్ని గుంటూరు వరకు పొడిగించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ రైలుకు
నేడు తిరుమలలో ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతించేందుకు టీటీడీ నిర్ణయించింది. చంటిబిడ్డలున్న తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రత్యేక దర్శనాన్ని కల్పించనున్నారు. ఏడాది వయసుకు బదులుగా, ఐదేళ్లలోపు
ఏపీ ప్రభుత్వం సీవీ రెడ్డి, బ్రహ్మానంద పాత్ర లను చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమాచార పౌర సరఫరాల
వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానం పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మంగళవారం కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ
టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని, తాము కేసులకు భయపడబోమని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో నిర్వహించిన
సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా పాలన సాగిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. ఈరోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్, జగన్