telugu navyamedia

ఆంధ్ర వార్తలు

విజయవాడ మేయర్ టీడీపీ అభ్యర్థిగా కేశినేని శ్వేత

vimala p
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా శ్వేతను ఆ పార్టీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

vimala p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని

బాత్‌రూమ్‌లకు కూడా వైసీపీ రంగులు: చంద్రబాబు ఫైర్

vimala p
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర నిర్మాణాలకు పార్టీ జెండా రంగులు వేయడం, ఆ రంగులు తొలగించాలని

జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి: అచ్చెన్నాయుడు

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డాడు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్

29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారు: కేశినేని నాని

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారని మండిపడ్డారు.

ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదు: యనమల

vimala p
ఈసీ షెడ్యూల్‌ ప్రకటించాక ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన

పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలి: సీఎం జగన్​

vimala p
పాఠశాల విద్యా శాఖపై ఈరోజు ఏపీ సీఎం ఆయన సమీక్షించారు. ‘జగనన్న విద్యా కానుక’ కిట్ లో నాణ్యత గల వస్తువులుండాలని సూచించారు. ఈ కిట్ లో

కుల వివాదంలో వైసీపీ ఎంపీ.. ఎస్సీ కాదని ఫిర్యాదు!

vimala p
గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ కుల వివాదంలో ఇరుక్కున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బాపట్ల ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఆయన

నెల్లూరు వ్యక్తికి కరోనా లక్షణాలు..ఏపీ సర్కార్ అప్రమత్తం!

vimala p
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు ప్రబలినట్టు తెలుస్తోంది. స్థానిక చిన్నబజారుకు చెందిన వ్యక్తి, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉండటంతో, అతని కుటుంబీకులు

కమాన్ చంద్రబాబు..స్వాగతిస్తావో చిత్తగిస్తావో: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా గమనిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

హోం మంత్రి ఎదుట వైసీపీ నేతల బాహాబాహీ!

vimala p
ఏపీ హోంమంత్రి సుచరిత ఎదుటే వైసీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో మండిపడిన మంత్రి వారికి హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం!

vimala p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు