telugu navyamedia

ఆంధ్ర వార్తలు

‘కోడ్’ఉల్లంఘనపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

vimala p
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కోడ్’ఉల్లంఘనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ని

అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్తాం: చంద్రబాబు

vimala p
మాచర్లలో నిన్న జరిగిన ఘటనపై టీడీపీ అధినేతనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్తామని, మీ గుండెల్లో నిద్రపోతామని

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కరణం వెంకటేశ్

vimala p
ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేశ్ మాజీ మంత్రి పాలేటి రామారావు ఇవాళ ఏపీ సీఎం జగన్ జగన్ కలిశారు.

చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు: వైసీపీపై చంద్రబాబు ఫైర్​

vimala p
చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని వైసీపీపై టీడీపీ నేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

తాము మాచర్లకు వెళ్తున్న సమాచారాన్ని పోలీసులే ఇచ్చారు: బోండా ఉమ

vimala p
తాము మాచర్లకు వెళ్తున్న సమాచారాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసులే ఇచ్చారనిటీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. తనను, బుద్ధా వెంకన్నను చంపేందుకు వైసీపీ నేతలు నిన్న మూడు

వైసీపీకి ఎన్నికల్లో గెలవలేమన్న భయం: యనమల

vimala p
వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమన్న భయం పట్టుకుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అందుకే, తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకొంటోందని

ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి బుద్ధి చెప్పాలి: కన్నా

vimala p
ఏపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో బీజేపీ–జనసేన ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ

నామినేషన్ వేయాలంటే భయపడే పరిస్థితి: పవన్​ కల్యాణ్

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. విజయవాడలో బీజేపీ–జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

మాకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలి: బోండా ఉమ

vimala p
తమకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. తనను, బుద్ధా వెంకన్నను చంపేందుకు వైసీపీ నేతలు నిన్న మూడు సార్లు

కుటుంబ సభ్యులకే టికెట్లు.. విశాఖ వైసీపీ ఆఫీసు వద్ద ఆందోళన

vimala p
స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై వైసీపీ శ్రేణులు అసంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు విశాఖ పార్టీ నగర

నామినేషన్ల గడువు పెంచాలి..ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ

vimala p
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. స్థానిక సంస్థల

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

vimala p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు