telugu navyamedia

ఆంధ్ర వార్తలు

పరిస్థితులను మోదీ చాలా స్పష్టంగా తెలిపారు: చంద్రబాబు

vimala p
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనాపై జాగ్రత్తలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సూచనలను పాటించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్‌కు భద్రత పెంపు

vimala p
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌కు భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం వైసీపీ నేతలు ఆయన పై తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీలో ఈ నెల 31 వరకు సినిమా హాళ్లు మూసివేత: మంత్రి ఆళ్లనాని

vimala p
కరోనాను నియంత్రించేదుకు ఏపీ సర్కార్ పకడ్బంధీ చర్యలు చేపట్టింది. సినిమా హాళ్లు, మాల్స్‌ ఈ నెల 31 వరకు మూసివేయాలని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. తగిన జాగ్రత్తలు

కరోనా నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి దర్శనానికి భక్తుల నిలిపివేత

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది.

కరోనాపై చర్యలు తీసుకోకపోతే ఆర్ధిక వ్యవస్థకు దెబ్బ: యనమల

vimala p
కరోనాపై పకడ్బంధీ చర్యలు తీసుకోకపోతే ఆర్ధిక వ్యవస్థకు దెబ్బని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాపై సీఎం

బోండా ఉమ, బుద్ధా వెంకన్నలకు మరోసారి నోటీసులు

vimala p
మాచర్లలో ఇటీవల టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని మరోసారి నోటీసులు

అస్వస్థతకు గురైన భక్తుడు.. తిరుమలలో కరోనా భయం!

vimala p
దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా, తిరుమల క్షేత్రంలోనూ కరోనా ఆందోళనలు రేగాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ

vimala p
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలా ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న..146 మంది భారతీయులను వెనక్కి రప్పించాలని

ఏపీలో మరో కరోనా కేసు.. ప్రకాశం జిల్లా యువకుడికి పాజిటివ్!

vimala p
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది.లండన్ నుంచి ఒంగోలు నగరానికి

ఏపీలో పది పరీక్షలు యథాతథం: మంత్రి సురేష్

vimala p
 ఈనెల 31 నుంచి పదో తరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఏపీ  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో

దొంగ అందరినీ చూసి దొంగదొంగ అని అరిచినట్టుంది: కేశినేని నాని

vimala p
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి విరుచుకు పడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కులం, టీడీపీ అధినేత

ఆ లేఖ నేను రాయలేదు.. ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్

vimala p
కేంద్ర హోమ్ శాఖకు ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ రాశారన్న వార్త తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమేశ్ కుమార్ స్పందించారు.