ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనాపై జాగ్రత్తలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సూచనలను పాటించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం వైసీపీ నేతలు ఆయన పై తీవ్ర విమర్శలు చేశారు.
కరోనాను నియంత్రించేదుకు ఏపీ సర్కార్ పకడ్బంధీ చర్యలు చేపట్టింది. సినిమా హాళ్లు, మాల్స్ ఈ నెల 31 వరకు మూసివేయాలని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. తగిన జాగ్రత్తలు
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది.
కరోనాపై పకడ్బంధీ చర్యలు తీసుకోకపోతే ఆర్ధిక వ్యవస్థకు దెబ్బని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాపై సీఎం
మాచర్లలో ఇటీవల టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని మరోసారి నోటీసులు
దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా, తిరుమల క్షేత్రంలోనూ కరోనా ఆందోళనలు రేగాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఫిలిప్పీన్స్లోని మనీలా ఎయిర్పోర్టులో చిక్కుకున్న..146 మంది భారతీయులను వెనక్కి రప్పించాలని
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది.లండన్ నుంచి ఒంగోలు నగరానికి