telugu navyamedia

ఆంధ్ర వార్తలు

జర్నలిస్టులకు బీమా చేయించాలి: నారా లోకేశ్

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో అనేకమంది జర్నలిస్టులు మృతి చెందడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. మంగళగిరి నియోజకవర్గంలోని 62 మంది

అమ్మ రాసిన పుస్తకంపై మీ స్పందనలను పంపించండి: వైఎస్ షర్మిల

vimala p
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తన భర్త జ్ఞాపకాల నేపథ్యంలో ‘నాలో.. నాతో… వైఎస్సార్’ అనే పుస్తకాన్ని రచించారు. ఇటీవలే వైఎస్సార్ జయంతి సందర్భంగా

ఏపీలో సెప్టెంబరు 5 నుంచి స్కూల్స్ రీఓపెన్!

vimala p
పాఠశాలల పునఃప్రారంభానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుటోంది. సెప్టెంబరు 5 నుంచి బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేసింది. బీహార్, ఢిల్లీ వంటి

తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా పాజిటివ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన

కరోనాతో చికిత్స పొందుతూ జర్నలిస్ట్ మృతి

vimala p
కరోనా వైరస్ సోకి మరో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడుకు చెందిన మణి అనే జర్నలిస్టు తిరుమలలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల వైరస్ బారినపడిన ఆయన

జగన్‌కు రఘురామకృష్ణరాజు మరో లేఖ

vimala p
ఏపీ సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న

గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

vimala p
ఆంధ్రప్రదేశ్‌ రాజధానుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ నేపథ్యంలో ఆయనకు టీడీపీ

ఏపీ నుండి అక్రమంగా నగదు తరలింపు: చంద్రబాబు

vimala p
ఏపీ  నుండి భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.  నిందితులపై సమగ్ర విచారణ చేయకుండా ఇతరులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ఈ

వరవరరావుపై ప్రభుత్వం దయచూపాలి: వైసీపీ ఎమ్మెల్యే

vimala p
విరసం నేత వరవరరావు పై ప్రభుత్వం దయచూపాలని వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి కోరారు. వరవరరావును కాపాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో వరవరరావుతో

ఏపీలో కరోనా కన్నెర్ర .. ఒక్కరోజే 52 మంది మృతి

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 52 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా తూర్పు

గవర్నర్ వద్దకుమూడు రాజధానుల బిల్లు

vimala p
రాష్ట్ర రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్

ఎస్సీ, ఎస్టీలకు వేల కోట్లతో పథకాలు: విజయసాయి

vimala p
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ది చేకూరుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 77 లక్షల మంది ఎస్సీలకు రూ.15.7 వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.