కరోనా ప్రభావంతో తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో స్థానికంగా దర్శన టికెట్లు మంజూరు చేయకపోవడంతోక్కువగా గురువారం 4,834 మంది మాత్రమే
ఏపీ రాజధాని బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని బిల్లులపై ప్రధాని కార్యాలయం ఆరా తీసినట్టు తెలుస్తోంది. గవర్నర్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం జగన్ కు సన్నిహితులైన వ్యక్తులతో
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు లేక కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ చికిత్స కు ఆసుపత్రిలో బెడ్లు కూడా
భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పలమనేరు మండలంలోని నక్కలపల్లికి చెందిన గోపీనాథ్రెడ్డి (36)
ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ను తిరిగి నియమించాని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆదేశించడంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ప్రభుత్వంపై