telugu navyamedia

ఆంధ్ర వార్తలు

తిరుమలపై కరోనా ఎఫెక్ట్ .. తగ్గిన భక్తుల రద్దీ!

vimala p
కరోనా ప్రభావంతో తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో స్థానికంగా దర్శన టికెట్లు మంజూరు చేయకపోవడంతోక్కువగా గురువారం 4,834 మంది మాత్రమే

ఏపీ రాజధాని బిల్లులపై వివరాలు అడిగిన పీఎంవో!

vimala p
ఏపీ రాజధాని బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని బిల్లులపై ప్రధాని కార్యాలయం ఆరా తీసినట్టు తెలుస్తోంది. గవర్నర్

పాజిటివ్ వచ్చినా ధైర్యంగా ఉన్నా: అంబటి

vimala p
కరోనా పాజిటివ్ వచ్చినా తాను చాలా ధైర్యంగా ఉన్నానని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చికిత్స పొందుతూ ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. తన

రేపటి నుంచి నెల్లూరులో లాక్ డౌన్!

vimala p
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 65 మంది

వైసీపీ గూటికి మాజీ మంత్రి గంటా..?

vimala p
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం జగన్ కు సన్నిహితులైన వ్యక్తులతో

బాలికను దత్తత తీసుకుని చదివిస్తాం: చంద్రబాబు

vimala p
రాజమండ్రిలో దళిత బాలిక అత్యాచారానికి గురైన ఘటన పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి తెలుగుదేశం తరపున తక్షణమే రూ. 2 లక్షల

రైతులకు మార్కెటింగ్ శాఖ తోడ్పాటునివ్వాలి: సీఎం జగన్

vimala p
రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటునివ్వాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం కోసం సీఎం

వైసీపీ కార్యక్రమాల వల్లే కరోనా విస్తరించింది: దేవినేని ఉమ

vimala p
ఏపీలో పలువురు వైసీపీ నేతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో విజయసాయి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై

బెడ్లు లేవని కరోనా బాధితుల ఆవేదన: లోకేశ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు లేక కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్  చికిత్స కు  ఆసుపత్రిలో బెడ్లు కూడా

క్రికెట్ బ్యాట్‌తో కొట్టి భర్తను చంపిన భార్య

vimala p
భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పలమనేరు మండలంలోని నక్కలపల్లికి చెందిన గోపీనాథ్‌రెడ్డి (36)

సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ కేసు.. గవర్నర్ కు తెలియజేస్తాం: శ్రీకాంత్ రెడ్డి

vimala p
ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇప్పటికైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలి: నారాయణ

vimala p
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ను తిరిగి నియమించాని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆదేశించడంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ప్రభుత్వంపై