telugu navyamedia

ఆంధ్ర వార్తలు

14 నెలల్లో మీరేం చేశారో ప్రజలకు చెప్పండి: దేవినేని ఉమ

vimala p
ఏపీ సర్కార్ పై పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ పాలనలో తాము అభివృద్ధి పనులు చేస్తే, వైసీపీ సర్కారు

ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాశనం చేసింది: యనమల

vimala p
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తారు.

బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ

vimala p
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో పలువురు

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూత

vimala p
నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు ఇకలేరని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “మా తాతగారు పెన్మత్స సాంబశివరాజుగారు ఈ రోజు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో

విజయవాడ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి: ఎంపీ సుజనా

vimala p
విజయవాడలోని కోవిడ్‌ సెంటర్‌గా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో లో మృతుల సంఖ్య 11కి చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో

విజయవాడ ప్రమాద ఘటనపై మంత్రులు సమీక్ష

vimala p
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమా ఘటనపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు

అగ్ని ప్రమాద ఘటనపై అధికారులను అప్రమత్తం చేశాం: ఆళ్ల నాని

vimala p
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ వైద్య

అడవిబిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులు: చంద్రబాబు

vimala p
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అడవిబిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులని అన్నారు. అయితే ఇటీవలే కర్నూలులో భర్త కళ్లెదుటే

ఆదివాసీలకు ఆంధ్రప్రదేశ్ అందమైన పొదరిల్లు: సీఎం జగన్

vimala p
ఆదివాసీ ప్రజల దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. విభిన్న ఆదివాసీ తెగలకు ఆంధ్రప్రదేశ్ అందమైన పొదరిల్లు వంటిదని అన్నారు. రాష్ట్రంలోని గిరిజన

అర్చకుల సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం: టీటీడీ ఈవో

vimala p
అర్చకుల సలహాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి

విజయవాడ అగ్ని ప్రమాదంపై పవన్ విచారం

vimala p
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రం స్వర్ణ ప్యాలెస్‌ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం

కరోనా సెంటర్‌లో అగ్ని ప్రమాదం బాధాకరం: చంద్రబాబు

vimala p
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ సీఎం