ఏపీ బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తారు.
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో పలువురు
నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు ఇకలేరని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “మా తాతగారు పెన్మత్స సాంబశివరాజుగారు ఈ రోజు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో
విజయవాడలోని కోవిడ్ సెంటర్గా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో లో మృతుల సంఖ్య 11కి చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమా ఘటనపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ వైద్య
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అడవిబిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులని అన్నారు. అయితే ఇటీవలే కర్నూలులో భర్త కళ్లెదుటే
ఆదివాసీ ప్రజల దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. విభిన్న ఆదివాసీ తెగలకు ఆంధ్రప్రదేశ్ అందమైన పొదరిల్లు వంటిదని అన్నారు. రాష్ట్రంలోని గిరిజన
అర్చకుల సలహాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి