telugu navyamedia

ఆంధ్ర వార్తలు

గుంటూరు సీసీఎస్ పోలీసులపై సీబీఐ కేసు

vimala p
గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులపై సీబీఐ కేసు నమోదైంది. ముగ్గురు వ్యక్తులను అక్రమంగా 10 రోజుల పాటు నిర్బంధించారనే అభియోగాలపై కేసును సీబీఐ అధికారులు

విశాఖ బడా సంస్థలు పెద్దల హస్తగతం: దేవినేని ఉమ

vimala p
విశాఖలోని బడా సంస్థలు పెద్దల హస్తగతమవుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్.

కరోనా నుంచి కోలుకున్న కరణం బలరాం

vimala p
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కరోనా నుంచి కోలుకున్నారు. 10 రోజుల క్రితం బలరాంకు కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో

వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించిన జగన్

vimala p
మహిళల సాధికారిత కోసం వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్ పద్ధతిలో ఆయన

ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు: చంద్రబాబు

vimala p
ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఆంధ్ర విశ్వ‌విద్యాల‌య దళిత విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ ఆరేటి మ‌హేశ్ నిరసనకు

రేపు ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభం!

vimala p
మహిళా స్వాలంభన కోసం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న చేయూత’ పథకం రేపు ప్రారంభం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ

మాస్కులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం: దేవినేని ఫైర్

vimala p
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం జగన్

ఏపీకి కీడు చేసేలా జగన్ విధానాలు: కాల్వ శ్రీనివాసులు

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. ప్రచారం పిచ్చితో జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన

సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు పోస్టులు పెట్టకూడదా?: చంద్రబాబు ఫైర్

vimala p
చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్త రాకేశ్ అరెస్ట్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… తనను, టీడీపీ నేత పులివర్తి

రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర: సోము వీర్రాజు

vimala p
బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య

ఏపీలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి: రాంమాధవ్

vimala p
ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈ రోజు

జగన్ పాలనలో కంపెనీలు గుడ్ బై చెబుతున్నాయి: లోకేశ్

vimala p
ఏపీ సర్కార్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని చెప్పారు.14 నెలల జగన్ రెడ్డి