telugu navyamedia

ఆంధ్ర వార్తలు

“హే మళ్లీ ఏసేశాడు” .. పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గానికే: రఘురామకృష్ణరాజు

vimala p
వైసీపీ ప్రభుత్వాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి టార్గెట్ చేశారు. ఏపీలో ఒక సామాజిక వర్గానికే అత్యధిక పోస్టులు లభిస్తున్నాయని ఆరోపించారు. కీలక స్థానాల్లో వాళ్లే ఉన్నారంటూ

కరోనా మృతదేహాల విషయంలో అపోహలు వద్దు: మంత్రి ఆళ్ల నాని

vimala p
కరోనా పరిస్థితులపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా పరిషత్ కంట్రోల్ సెంటర్ నుంచి జూమ్ యాప్ ద్వారా క్వారంటైన్

సంక్షేమాన్ని పక్కనపెట్టి సంక్షోభం సృష్టించారు: కళా వెంకట్రావు

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమాన్ని పక్కనపెట్టి సంక్షోభాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. క్షేమాన్ని

జగన్ భూదాహానికి దళితులు బలి: నారా లోకేశ్

vimala p
ఏపీ సర్కార్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారని విమర్శించారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన

బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయం: దేవినేని

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే

గణేష్ మండపాలకు అనుమతి లేదు!

vimala p
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే వినాయక చవితి ఉత్సవాలకు ఈసారి బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే గణేష్ ఉత్సవాలకు సంబంధించి పలు రాష్ట్ర

ఏపీలో కరోనా కన్నెర్ర .. ఒక్కరోజులో 93 మంది బలి

vimala p
ఏపీలో కరోనా కన్నెర్ర చేయడంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారికి 93 మంది బలయ్యారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13

కేసీఆర్ ఆరోపణలను పట్టించుకోవద్దు!

vimala p
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విస్తరణ ద్వారా రోజుకు మూడు టీఎంసీలనీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. నీటి ప్రాజెక్టులపై జలవనరుల శాఖ

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా

vimala p
అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఏపీలో మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి ఉగాది రోజున ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ సర్కార్ తొలుత ముహూర్తం

సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు: బొత్స

vimala p
సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది.

సంపూర్ణ లాక్ డౌన్ తో బోసిపోయిన ఒంగోలు!

vimala p
ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు కరోనా కేంద్రంగా మారడంతో నేటి నుంచి రెండు

రాజధాని శంకుస్థాపనకు రావడానికి మోదీకి సిగ్గుండాలి: సుంకర పద్మశ్రీ

vimala p
విశాఖ రాజధాని ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి మహిళా జేఏసీ