telugu navyamedia

ఆంధ్ర వార్తలు

అమరావతి రైతులకు వైసీపీ మోసం చేసి 3000 రోజులయ్యింది : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

Vasishta Reddy
టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ… రాజధాని అమరావతి ఉద్యమం నేటికీ 300 రోజులు.. కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతులకు మోసం చేసి 3000

మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? విజయసాయిరెడ్డి సెటైర్

Vasishta Reddy
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. “మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? ఎప్పటిలాగే

అందుకు చేపలు పట్టి నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే…

Vasishta Reddy
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయచౌదరి ఆ విషయంలో చేపలు పట్టి నిరసన తెలిపారు. రాష్ట్రం లోని రోడ్ల పై ఉన్న గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో

అలర్ట్ : తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు భారీ వర్షాలు

Vasishta Reddy
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండిపోయాయి.  తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి

ప్రజలను హింసించే రాజు జగన్ : నారా లోకేష్

Vasishta Reddy
దొండపాడు లో నారా లోకేష్ మాట్లాడుతూ… హింసించే రాజు జగన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పి 300 రోజులు అయ్యింది. రాజధాని కోసం అలుపెరగని పోరాటం

సీఎం జగన్ మంచి మనస్సు చేసుకుని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా…

Vasishta Reddy
అమరావతికి భూములిచ్చిన రైతులు ఉద్యమం చేపట్టి 300 రోజులయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. రాజధానిగా అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా, ప్రతిపక్ష నాయకుడు

ఏపీ సీఎం ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ…

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ జరగనుంది. అయితే గత విచారణలో ప్రస్తుతం ఉన్న కరోనా

దళితులు ఉండే ప్రాంతంలో రాజధాని ఉండటం జగన్ కు ఇష్టం లేదు…

Vasishta Reddy
ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ… అమరావతి కోసం 300 రోజులు ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమాన్ని అణచడానికి ఎన్నో కుట్రలు పన్నారు. అక్రమ

అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో 300 రోజులు…

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని విభన గురించి వైసీపీ ప్రభుత్వం చెప్పున తర్వాత నుండి ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల ఉద్యమ చేప్పట్టిన

రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ….

Vasishta Reddy
రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ జరపనుంది ప్రభుత్వం. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ ల విషయంలో పూర్తివివరాలతో కౌంటర్ ఇప్పటికే వేసింది ప్రభుత్వం.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరో లేఖ రాశారు. రెవెన్యూ యంత్రాంగాన్ని పంపి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంట నష్టాన్ని

ఏపిలో కరోనా వైరస్ విజృంభణ…ఇవాళ మరో

Vasishta Reddy
ఏపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల