కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత జగన్ మోహన్రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. జగన్కు సీఎం అవ్వాలనే గట్టి సంకల్పంతో తండ్రి వైఎస్ఆర్
ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు సోమవారం మహాపాదయాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు పర్యటనలో భాగంగా వైజాగ్ చేరుకున్నారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. బీసీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్కినేని నాగార్జున కలిశారు. ఆయన వెంట తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ప్రొడ్యూసర్స్ ప్రీతమ్ రెడ్డి, నిరంజయ రెడ్డి కూడా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని అన్నారు. గౌరవ
ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిందని జనసేనాని అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ గంజాయి