telugu navyamedia

ఆంధ్ర వార్తలు

జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు నాలుగేళ్లు..

navyamedia
కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. జ‌గ‌న్‌కు సీఎం అవ్వాల‌నే గ‌ట్టి సంక‌ల్పంతో తండ్రి వైఎస్ఆర్‌

వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం

navyamedia
బద్వేలులో అధికార పార్టీ వైసీపీ మరోసారి తన సత్తా చాటింది. బద్వేల్‌ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ

క‌బ‌డ్డీ కోర్టులో కూత పెట్టిన ఎమ్మెల్యే రోజా..

navyamedia
నగరి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్ కె ఎమ్మెల్యే రోజా క‌బ‌డ్డీ కోర్టులో కూత పెట్టారు. నిత్యం రాజకీయాలతో బిజీగా వుండే రోజా కాసేపు కబడ్డీ ఆడి

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మ‌హా పాద‌యాత్ర ..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు సోమ‌వారం మహాపాదయాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టారు.

జ‌గ‌న్ స‌ర్కార్‌కు వారం గ‌డువిచ్చిన జ‌న‌సేన‌

navyamedia
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ సర్కార్ వారంలోగా స్పందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్న పవన్..

navyamedia
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు పర్యట‌న‌లో భాగంగా వైజాగ్ చేరుకున్నారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు పవన్ కళ్యాణ్

కుప్పంలో ప్రజలు బాబుకు బ్రహ్మ రథం ..

navyamedia
తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు తన స్వంత నియోజక వర్గం కుప్పంలో పర్యటించినప్పుడు జనం ప్రభంజనంలా వచ్చారు. కుప్పంలో రోడ్లన్నీ జనం

ఏపీ కేబినెట్‌ లో చ‌ర్చించిన ఆంశాలు ఇవే..

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. బీసీ

సీఎం జగన్ ను క‌లిసిన నాగార్జున‌..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అక్కినేని నాగార్జున కలిశారు. ఆయ‌న వెంట తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ప్రొడ్యూసర్స్ ప్రీతమ్ రెడ్డి, నిరంజయ రెడ్డి కూడా

అసాంఘీక శ‌క్తుల‌కు రారాజు చంద్రబాబు-విజయసాయిరెడ్డి

navyamedia
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని అన్నారు. గౌర‌వ

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ కాల్‌..

navyamedia
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడి అంశం.. ఏపీలో పరిణామాలను

ఆంధ్రప్రదేశ్​ మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారింది..

navyamedia
ఆంధ్రప్రదేశ్​ మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిందని జనసేనాని అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ గంజాయి