ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్నంల సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో శనివారం పాము కలకలం సృష్టించింది. ఆలయ ప్రాంగణంలోని పూజా సామగ్రి అమ్ముకునే ఓ దుకాణంలోకి
వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. చంద్రబాబు, లోకేష్ మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని
అమరావతి..పీఆర్సీపై జగన్ సర్కార్ కు ఉద్యోగ సంఘాలు ఝలక్ ఇచ్చాయి. పీఆర్సీ పై ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల డెడ్ లైన్ విధించింది. ఈ నెలాఖరులోగా పీఆర్సీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి, తిరుమల పర్యటన ఖరారైంది. రెండు రోజులు పాటు ఆయన తిరుపతిలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు రాష్ట్రాలను ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం ముంచెత్తుతుంది. అయితే, తుఫాన్ ఇవాళ తీరం దాటనున్న
ఇవి మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాదు, ఏపీ ప్రజల కోసం..రెండున్నరేళ్లలో నష్టపోయిన ప్రతి వ్యక్తి కోసం టీడీపీ గెలవాల్సిన యుద్ధం ఇది అని చంద్రబాబు అన్నారు. ఈ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు నిన్న తారా స్థాయికి వెళ్ళాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత టిడిపి