telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కోడెలపై .. కేసులు నమోదు ..

AP Assembly sessions January 30 Speaker Kodela

టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావుపై ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజక వర్గంలోని ఇనిమెట్ల బూత్ లో ఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల సహా మరో 22 మందిపై 8 సెక్షన్ల కింద రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

సెక్షన్ 188, 143, 341, 448, 506, ఆర్/ డబ్ల్యు 149, ఐపీసీ 131, 132 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఆ బూత్ లో గంటన్నరపాటు కూర్చున్న కోడెల, ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు.

Related posts