telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

చెరువులో బోల్తాపడ్డ కారు.. ముగ్గురి మృతి

Accident

రోడ్డు పై వెళ్తున్నా ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు సర్నేనిగూడెం సర్పంచ్ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

నిన్న సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిస్తామని ముగ్గురూ కారులో వెళ్లారు. ఆచూకీ కోసం గాలిస్తుండగా వీరి కారు చెరువులో కనిపించింది. కారుతో పాటు మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు.

Related posts