telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో చేతివాటం.. ఇద్దరు దళారులు అరెస్ట్

New couples attack SR Nagar

తిరుమల తిరుపతి దేవస్థానంలో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు దళారులను విజిలెన్స్‌ అధికారులు అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. దళారులలో ఒకరు టీటీడీ ఉద్యోగి మధుసూదన్ కాగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలతో టిక్కెట్లు పొంది భక్తులకు విక్రయిస్తున్నారని విజిలెన్స్‌ అధికారులు వెల్లడించారు. టిక్కెట్లు లేకుండానే భక్తులను విఐపి బ్రేక్‌ దర్శనాలకు అనుమతిస్తునట్లు పోలీసులు గుర్తించారు.

Related posts