నిన్న నవమి నాడు సీతా రాముల కళ్యాణం వైభవంగా జరిగింది భద్రాద్రిలో.. నేడు వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిథిలా ప్రాంగణంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు.
ఈవీఎంలలో జరిగిన అవినీతి వల్ల.. వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువ: కేఏ పాల్