telugu navyamedia
Uncategorized రాజకీయ వార్తలు సినిమా వార్తలు

అమ‌ర జ‌వానుల‌కు అమితాబ్ రూ2.50 కోట్లు విరాళం

Bollywood acter Amithab donated 2.50 crores

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీర‌మ‌ర‌ణం చెందిన సైనిక కుటుంబాల‌కి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్అండ‌గా నిలిచాడు.  త‌న వంతు సాయాన్ని అందించి మ‌రోసారి త‌న దేశ‌భ‌క్తిని చాటుకున్నారు. పుల్వామా ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన ఆయ‌న ఆ ఘ‌ట‌న‌లో అమ‌రులైన 49 మంది జ‌వాన్ల కుటుంబాల‌కు ఒక్కొక్కరికి రూ 5 లక్షలు ప్రకటించారు. మొత్తం రూ.2.50 కోట్లు విరాళం ఆయ‌న అంద‌జేయ‌నున్నారు.

Related posts