telugu navyamedia
Uncategorized

హైదరాబాద్ లో గంజాయి అమ్ముతున్న బీటెక్ విద్యార్థుల అరెస్టు

New couples attack SR Nagar

హైదరాబాద్ నగరంలోని హైదర్‌గూడ సమీపంలో గంజాయి అమ్ముతున్న నలుగురు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.16000 విలువైన 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తుమ్మ భానుతేజారెడ్డి, దుబ్బాకుల సాయిసురేశ్ చంద్ర యాదవ్, కర్నాటి అఖిల్, షేక్ నయిమ్, డీకొండ సాయికుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నిందితులు 2018 నవంబర్‌లో, 2019 ఫిబ్రవరిలో కూడా పట్టుబడి జైలుకు వెళ్లోచ్చారు.

Related posts