telugu navyamedia

vimala p

చిరంజీవి, మహేష్ బాబు ఇప్పుడేమయ్యారు ?… జర్నలిస్ట్ శ్వేతారెడ్డి సంచలన వ్యాఖ్యలు

vimala p
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై అల్లర్లు జరుగుతున్నాయి. కొందరు సినీ ప్రముఖులు ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై ఎందరో బాలీవుడ్

నా దగ్గర డబ్బులు లేవు.. నేను ఎవరికీ ఇవ్వను: జగ్గారెడ్డి

vimala p
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఇంఛార్జీ, ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు కలిసి అభ్యర్థిని

విద్యార్థుల చదువు ఇలా ఉంటే ఎలా పాసవుతారు: హరీష్ రావు

vimala p
విద్యార్థుల చదువు ఇలా ఉంటే ఎలా పాసవుతారని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు టీచర్లను ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా‌ కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆయన

అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో మాస్టర్‌ ప్లాన్‌లోనే ఉంది: ఎంపీ కనకమేడల

vimala p
అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో మాస్టర్‌ ప్లాన్‌లోనే ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ గుర్తు చేశారు.అభివృద్ధి, సంపద సృష్టి వంటి అంశాలపై సీఎం జగన్

రాజధానిని మార్చే అధికారాన్ని జగన్ కు ఎవరిచ్చారు?: దేవినేని

vimala p
రాష్ట్ర రాజధానిని మార్చే అధికారాన్ని సీఎం జగన్ కు ఎవరిచ్చారని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకుండా విశాఖలో కలెక్టర్, కమిషనర్ పక్కన

ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌

vimala p
శీతాకాలంలో భారత రాష్ట్రపతి హైదరాబాదులో కొన్ని రోజుల పాటు విడిది చేయడం తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం ఈ నెల 20వ

జాతీయ అవార్డు రాకపోతే ఏంటి ?… : నిత్యామీనన్

vimala p
“అలా మొదలైంది” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యామీనన్… ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికే నిత్యామీనన్ చాలా

ఆ ఇద్దరూ డేటింగ్ కు రమ్మని పిలిచారు : రాధికా ఆప్టే

vimala p
రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. కాంట్రవర్శీ కామెంట్లకు కేరాఫ్‌గా నిలిచే ఈ అమ్మడు బాలకృష్ణతో ‘లెజండ్’, ‘లయన్’

హీరో రామ్ కు గాయాలు… వీడియో వైరల్

vimala p
ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో తాజాగా నటిస్తున్న చిత్రం “రెడ్”. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్‌ నిర్మించనున్న ఈ చిత్రం

కాంగ్రెస్‌ నాయకున్ని కాల్చి చంపిన దుండగులు

vimala p
బీహార్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు రాకేశ్‌ యాదవ్‌ను ఇద్దరు దుండగులు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున వైశాలిలోని సినిమా రోడ్డులో చోటు చేసుకుంది.

కేసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది: భట్టివిక్రమార్క

vimala p
కేసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుందని సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో టీకాంగ్రెస్ నేతలు ఈరోజు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ

విశాఖలో పులివెందుల పంచాయితీలు: దేవినేని ఉమా

vimala p
విశాఖలో పులివెందుల పంచాయితీలు మొదలయ్యాయని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. విశాఖలో ఏడు నెలల్లో 36 వేల ఎకరాల లావాదేవీలు జరిగాయని తెలిపారు.