ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సలహాలు ఇస్తుంటే వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో
పేదలకు అందించాల్సిన మిగులు బియ్యంతో శానిటైజర్లు తయారుచేస్తున్నారని వస్తున్న కథనాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఓవైపు పేదవాళ్లు ఆకలితో చచ్చిపోతుటే బియ్యంతో శానిటైజర్లు
గుజరాత్ లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం జగన్ ఫోన్ చేశారు. బతుకుదెరువుకోసం కోసం గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, లాక్
లాక్ డౌన్ సమయంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు మండిపడుతున్నారు.పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి
దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిన్న కరోనా కేసులు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ఈ రోజు
నిహారిక కొణిదెల మొదటి సినిమా ఒక మనసు పరవాలేదనిపంచినా ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్
తన మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నట్టు నటి శ్వేతా బసు వెల్లడించారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నందుఉన్న వీడియో కాల్ ద్వారా థెరపిస్ట్తో మాట్లాడుతూ సలహాలు
లాక్డౌన్ వేళ ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయాలని అర్జున్రెడ్డి దర్శకుడు సందీప్ వంగ సరికొత్త చాలెంజ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గిన్నెలు శుభ్రం చేయడం, ఇల్లు
‘బద్రి’ మూవీ 20 ఇయర్స్ పూర్తిచేసుకోవడం మరోసారి పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది రేణుదేశాయ్.సరిగ్గా 20 ఏళ్ల క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్,
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో పేదలకు అండగా నిలుస్తానని చెప్పారు ప్రకాష్ రాజ్. తనకు ఎంత కష్టమొచ్చినా సేవ చేయడం మాననని తెలుపుతూ ట్వీట్