పుత్తూరులోని సుందరయ్య నగర్లో బోరు బావి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే రోజాకు అక్కడి స్థానిక మహిళలు పూల స్వాగతం పలికారు. రోజా నడుస్తూ ఉంటే చాలా మంది
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ కు ఫుల్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. మలేరియాకు ఉపయోగించే ఈ ఔషధం కరోనా
ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన ‘అరవింద సమేత’ మూవీ అభిమానులను అలరించింది. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ కానుండటం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. హారిక
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఆ జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో కొత్తగా ఇద్దరు డాక్టర్లకు కరోనా
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇచ్చింది. మున్సిపల్ నివాస ప్రాంతాల్లో కొన్ని దుకాణాలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించి
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న హైదరాబాదు గాంధీ ఆసుపత్రిపై ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందంటూ ఆయన
లాక్ డౌన్ కష్టాలతో అలమటిస్తున్న పేదల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం విరాళాల్ని సేకరించే పనిలో పడింది. సినీ రంగ ప్రముఖులు సైతం కదిలారు. అయితేకరోనా నివారణ కోసం ఇద్దరు
కరోనా వైరస్ విజృంభించడంతో ఇటలీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ వైరస్ కాటుకు ఇటలీలో ఇప్పటివరకు 150 మంది డాక్టర్లు మృతిచెందారు. ఈ విషయాన్ని ఇటాలియన్ అసోసియేషన్
పాకిస్థాన్లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో పాక్లో కొత్తగా 642 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన