వాహనదారులకు కన్నడ సర్కారు శుభవార్త చెప్పింది. మార్చి నెలలో లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి నిబంధనల ఉల్లంఘనదారులకు సంబంధించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశార్రు. ,వాటిని
వలస కొలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో ఏపీలోని ఇతర జిల్లాల్లో ఉన్న వలసకూలీలను తమ సొంత గ్రామాలకు తరలించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వం
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషికపూర్ గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. చాలాకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా అడవి మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మనుషులు. అలాంటివారు వీటిని చూసైనా నేర్చుకోవాలి. జంతువులం మేమే భౌతిక దూరం పాటిస్తున్నాం. మనుషులు
ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. అసంఘటిత రంగాల్లోని కార్మికుల
దేశంలో లాక్డౌన్ను ఇలాగే కొనసాగిస్తే కొవిడ్-19 మరణాల కంటే ఆకలి మరణాలే అధికం అవుతాయంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా
దేశంలో కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ఇలాగే కొనసాగిస్తే కొవిడ్-19 మరణాల కంటే ఆకలి చావులే ఎక్కువగా ఉంటాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తెలిపారు. కరోనా