కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నా వ్యాఖ్యలపై మంత్రి
కరోనా వైరస్ను నియంత్రించేందుకు చేపట్టిన ప్లాస్మా థెరపి ఫలితాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తామని తెలిపారు. ఎన్ఎల్జేపీ ఆసుపత్రిలో
ప్రస్తుతం ప్లాస్మా థెరపీ ద్వారా కరోనాకు చికిత్స చేయవచ్చని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందుతున్న ఓ కరోనా పేషెంట్ మృతి
కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
లాక్డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి రైలు ఈ ఉదయం హైదరాబాద్
కరోనా కేసుల తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అధికారులు మార్పులు చేశారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి, లాక్ డౌన్
లాక్డౌన్ ముగిసిన తర్వాత రోజు నుంచే షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలతోపాటు ఇతర వ్యాపార సంస్థలను తెరవాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. మరో రెండు రోజుల్లో లాక్డౌన్