telugu navyamedia

vimala p

కన్నా వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన ఆగ్రహం

vimala p
కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నా వ్యాఖ్యలపై మంత్రి

చరిత్రలో తొలిసారిగా మారుతీ సుజీకీ జీరో సేల్స్!

vimala p
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మారుతీ సుజీకీ ప్రతి నెలా వేల సంఖ్యలో కార్లను విక్రయిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా కార్లను తయారు చేసే

ప్లాస్మా థెరఫీ ట్రయల్స్ కు కేంద్రం అనుమతి: కేజ్రీవాల్

vimala p
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చేపట్టిన ప్లాస్మా థెరపి ఫలితాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తామని తెలిపారు. ఎన్‌ఎల్‌జేపీ ఆసుపత్రిలో

ప్లాస్మా థెరపీ చికిత్స పొందుతూ కరోనా పేషెంట్ మృతి!

vimala p
ప్రస్తుతం ప్లాస్మా థెరపీ ద్వారా కరోనాకు చికిత్స చేయవచ్చని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందుతున్న ఓ కరోనా పేషెంట్ మృతి

ఈ నెల 21 నాటికి అదుపులోకి కరోనా: పరిశోధకులు

vimala p
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ భారత్‌లో మే 21 నాటికి అదుపులోకి రావచ్చని ముంబై స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ ఓ

కరోనాపై జగన్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలు: మంత్రి బుగ్గన

vimala p
కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చింది: ట్రంప్ ఆరోపణ

vimala p
కరోనా వైరస్ వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ వైరస్ మానవ సృష్టి కాదని అమెరికా నిఘా

నేటి నుంచి ప్రత్యేక రైళ్లు..లింగంపల్లి నుంచి ప్రారంభం!

vimala p
లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి రైలు ఈ ఉదయం హైదరాబాద్

తెలంగాణలో రెడ్‌ జోన్లు ఇవే..!

vimala p
కరోనా కేసుల తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్లలో అధికారులు మార్పులు చేశారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి, లాక్ డౌన్

భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర

vimala p
వంట‌గ్యాస్ ఉప‌యోగిస్తున్న వినియోగదారులకు ఊర‌ట ల‌భించింది. ల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌లు ప్ర‌తినెలా మారుతూ ఉంటాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధ‌ర‌లు స‌హా రూపాయి మార‌క విలువ‌పై ఆధార‌ప‌డి

కార్మికలోకానికి పండగ రోజు మేడే!

vimala p
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పొరాడి సాధించిన రోజు ఈ మేడే. పెట్టుబడిదారీ వ్యవస్థను, శ్రమదోపిడిని కార్మికవర్గం నిలదీసిన రోజు మేడే. ఈ రోజు

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరచుకోనున్న వైన్ షాపులు!

vimala p
లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రోజు నుంచే షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలతోపాటు ఇతర వ్యాపార సంస్థలను తెరవాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్