మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు ఊరట లభించింది. సీఎం పదవీ గండం నుంచి ఆయన గట్టెక్కినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ
తెలంగాణలో కరోనా టెస్టులు సరిగా చేయడంలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మర్కజ్ లింకులను బయటపెట్టి
లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు రేషన్ కార్డును వినియోగించుకోవచ్చని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..యూపీకి చెందిన కార్మికులెవరైనా
కరోనా ను ఎదుర్కొనే శక్తిమంతమైన మందు లేదని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని భావిస్తున్న నేపథ్యంలో
గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 19 పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో
కరోనా చర్యల్లో భాగంగా తాము ప్రతిపాదించిన హాట్ స్పాట్ నమూనాల పట్ల నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా ప్రశంసించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రపంచ
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నప్పటికీ అత్యధిక కోవిడ్-19 కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మరోవైపు, ఏపీలో కేసుల సంఖ్య కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ
వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు కేంద్రం అనుమతివ్వడంతో కూలీలు సొంత రాష్ట్రాలకు తరలివెళిపోతున్నారు. ఇప్పటికే పలు రైళ్లలో తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి మాత్రం
కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మేడే ను పురస్కరించుకుని కార్మికులకు జీవనోపాధి చూపించాల్సిందిగా ఆమె కోరారు. అదేవిధంగా లాక్డౌన్లో