telugu navyamedia

vimala p

పదవీ గండం నుంచి గట్టెక్కిన ఉద్ధవ్..?

vimala p
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు ఊరట లభించింది. సీఎం పదవీ గండం నుంచి ఆయన గట్టెక్కినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ

గ్రీన్‌ జోన్లలో వైన్ షాపులకు అనుమతి!

vimala p
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్‌ జోన్లలో మద్యం, పాన్‌ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర

మర్కజ్ లింకులను బయటపెట్టి దేశాన్ని అలర్ట్ చేశాం: ఈటల

vimala p
తెలంగాణలో కరోనా టెస్టులు సరిగా చేయడంలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మర్కజ్ లింకులను బయటపెట్టి

రేష‌న్ కార్డు లేని వారికి ఆహార సామాగ్రి స‌ర‌ఫ‌రా: యూపీ సీఎం

vimala p
లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు రేష‌న్ కార్డును వినియోగించుకోవ‌చ్చ‌ని యూపీ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..యూపీకి చెందిన కార్మికులెవ‌రైనా

కరోనా ను ఎదుర్కొనే శక్తిమంతమైన మందు లేదు: బిల్ గేట్స్

vimala p
కరోనా ను ఎదుర్కొనే శక్తిమంతమైన మందు లేదని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని భావిస్తున్న నేపథ్యంలో

రెడ్ జోన్ లో గుంటూరు.. అందరూ జాగ్రత్తగా ఉండాలి: కలెక్టర్

vimala p
గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 19 పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో

అత్యుత్తమ మేధావులతో కలిసి పనిచేస్తున్నాం: చంద్రబాబు

vimala p
కరోనా చర్యల్లో భాగంగా తాము ప్రతిపాదించిన హాట్ స్పాట్ నమూనాల పట్ల నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా ప్రశంసించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రపంచ

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరోసారి పొడగింపు

vimala p
లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

vimala p
కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారంటైన్ లో పరిశుభ్రత, భోజనం, సదుపాయాలపై క్రమం తప్పకుండా సమీక్షలు

ఏపీ, మహారాష్ట్ర ప్రయాణాలపై టీఎస్ ప్రభుత్వం నిషేధం

vimala p
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నప్పటికీ అత్యధిక కోవిడ్-19 కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మరోవైపు, ఏపీలో కేసుల సంఖ్య కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ

రాష్ట్రం నుంచి వ‌ల‌స కూలీలు వెళ్ళొద్దు: య‌డ్యూర‌ప్ప విజ్ఞ‌ప్తి

vimala p
వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు కేంద్రం అనుమతివ్వడంతో కూలీలు సొంత రాష్ట్రాలకు త‌ర‌లివెళిపోతున్నారు. ఇప్ప‌టికే ప‌లు రైళ్ల‌లో త‌ర‌లివెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి మాత్రం

కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోవాలి: మాయావతి

vimala p
కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోవాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మేడే ను పురస్కరించుకుని కార్మికులకు జీవనోపాధి చూపించాల్సిందిగా ఆమె కోరారు. అదేవిధంగా లాక్‌డౌన్‌లో