టాలీవుడ్ నటుడు శివబాలాజీ శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆన్లైన్ పరీక్షలతో కార్పోరేట్ స్కూల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని అన్నారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు బిల్లులపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు అన్యాయం చేసే వ్యతిరేక బిల్లుని కేంద్రం తెచ్చిందని కాంగ్రెస్ నేత
తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అగస్త్యపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-63/ఏలో నివాసముండే బోయలపల్లి అగస్త్య తెలుగులో కొన్ని
టాలీవుడ్ లో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ బ్యూటీకి మాత్రం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మాణికం ఠాగూర్,
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ పాలనలో కాంట్రాక్టులు, కమీషన్లు, కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ లాంటి అబద్ధాల
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ, వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులకు మధ్య అనుసంధానకర్తలుగా వారు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఏపీ సీఎం జగన్ నేడు గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ